Home » Author »venkaiahnaidu
మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్ లో సంచలన రీతిలో కొత్త పొత్తులకు తెరలేచింది. యూపీ ఎన్నికల కోసం అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ(SP)తో
ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ బుధవారం పట్నా వీధుల్లో కారు నడుపుతూ కనిపించారు. దాణా కుంభకోణం కేసుకి సంబంధించి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరయ్యేందుకు
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కాన్వాయ్ పై భారతీయ జనతా యువ మోర్చా(BJYM) కార్యకర్తలు గుడ్లతో దాడి చేశారు. బుధవారం పూరీలో
ఈ ఏడాది చివరికల్లా అంతర్జాతీయ విమాన కార్యకలాపాలు తిరిగి సాధారణ(కోవిడ్ పూర్వ స్థితికి)స్థితికి చేరుకుంటాయని పౌర విమానయాన శాఖ
దివంగత తమిళనాడు సీఎం జయలలిత నివాసాన్ని స్వాధీనం చేసుకోవాలన్న తమిళనాడు ప్రభుత్వ ప్రయత్నాలకు హైకోర్టు అడ్డుపడింది. చెన్నైలోని పోయస్ గార్డెన్ లో ఉన్న జయలలిత నివాసాన్ని
1947లో దేశ విభజన సమయంలో విడిపోయిన ఇద్దరు స్నేహితులు 74 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు తిరిగి కలుసుకున్నారు. 20 ఏళ్ల వయస్సులో అనూహ్యమైన
ఇటీవల ప్రారంభమైన రామాయణ్ ఎక్స్ ప్రెస్ రైలులో వెయిటర్స్ డ్రెస్ కోడ్ పై మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి చెందిన స్వాములు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెయిటర్స్ కాషాయ దుస్తులు ధరించాలన్న
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో రోడ్ల దుస్థితిపై పెద్దలు,మహిళలు,చిన్నారులందరూ కలిసి వినూత్న రీతిలో నిరసన చేపట్టారు.
ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. మహారాష్ట్రలో ఆయనపై నమోదైన కేసుల్లో ముంబై పోలీసులు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేయగా..పరంబీర్ సింగ్
సోషల్ మీడియాలో తన సరదా వీడియోలు పోస్ట్ చేయాలన్న ఓ యువకుడి ఫ్యాషన్ అతడి ప్రాణాలు తీసింది. మధ్యప్రదేశ్ లోని హోశంగాబాద్ జిల్లాలోని పంజర కలాన్ కు చెందిన సంజు చౌరేకి సోషల్ మీడియాలో
బీజేపీ నేతలపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలతో అరెస్టైన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ సాయోని ఘోష్కి బెయిల్ లభించింది.
కోవిడ్-19 కట్టడికి బూస్టర్ డోస్ వ్యాక్సిన్ వినియోగంపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో భారత వైద్య పరిశోధన సంస్థ (ICMR) కీలక వ్యాఖ్యలు చేసింది. బూస్టర్ డోస్ వ్యాక్సిన్ అవసరమనేందుకు
దిగ్గజ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ "టెస్లా"సీఈవో ఎలాన్ మస్క్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. తరుచుగా ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో కూడా ఆయన మాట్లాడుతుంటా
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మనిషి తర్వాతి తరాల పుట్టుక అంతరిక్షంలోనే ఉండబోతుందంటున్నారు జెఫ్ బెజోస్. భవిష్యత్తులో భూమి ఒక పరిరక్షణ నేషనల్ పార్క్ గా ఉంటుందని,
హైదరాబాద్ ఎంపీ,ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ ప్రతినిధి రాకేశ్ టికాయత్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 స్థానాలకు గాను ఎంఐఎం పార్టీ 100 స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆదివారం ప్రకటించారు. పలు స్థానిక పార్టీలతో పొత్తు
నవంబర్-29నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం(నవంబర్-28)ప్రధాని మోదీ అధ్యక్షతన ఆల్ పార్టీ మీటింగ్ జరగనుంది.
త్వరలో స్థానిక ఎన్నికలు జరుగనున్న త్రిపురలో బీజేపీ-టీఎంసీ పార్టీల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తృణమూల్ కాంగ్రెస్ లీడర్,బెంగాలీ నటి సాయోని ఘోష్ను త్రిపుర పోలీసులు ఆదివారం
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న భారతీయ పర్యాటకులకు సింగపూర్ గుడ్ న్యూస్ చెప్పింది. రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న భారతీయ పర్యాటకులు ఎలాంటి క్వారంటైన్ లేకుండా సింగపూర్ లో
n పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన ఓ యువకుడిపై ఇద్దరు పిల్లల తల్లి యాసిడ్ పోసింది. కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలో ఈ ఘటన జరిగింది. యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధిత యువకుడు