Home » Author »venkaiahnaidu
వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై మాజీ సీఎం అమరీందర్ సింగ్ క్లారిటీ ఇచ్చారు. పాటియాలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ఆదివారం
గతేడాది కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రైతుల ఆందోళన నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో
భారతదేశ సముద్ర తీరంలో ఎంతో వ్యూహాత్మకమైన తూర్పు తీర రక్షణను మరింత పటిష్ఠం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. తూర్పు సముద్ర తీర పరిరక్షణలో కీలక పాత్ర పోషించనున్న యుద్ధ నౌక
కొత్త భారత్ కోసం కట్టుబడి ఉన్నామని పేర్కొంటూ ప్రధాని మోదీతో కలిసి దిగిన ఫొటోలను ఆదివారం ట్విట్టర్ లో షేర్ చేశారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఆ ట్వీట్ లో యోగి ఆదిత్యనాథ్
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయనున్నట్లు శుక్రవారం ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై ఇవాళ(నవంబర్-21,2021) సింఘు సరిహద్దులో సంయుక్త కిసాన్ మోర్చా నేతలు
మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసినంత మాత్రాన తాము ఆందోళన విరమించేది లేదని రైతు సంఘాలు చెబుతున్నారు. తమ డిమాండ్లన్నీ నెరవేరే వరకు నిరసన కొనసాగుతుందని
రాజస్తాన్ లో సీఎం మినహా మంత్రివర్గం అంతా రాజీనామా చేశారు. ఆదివారం సాయంత్రం కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనున్న నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 7గంటల సమయంలో జైపూర్ లో సీఎం అశోక్ గహ్లోత్
మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన తర్వాత కూడా.. రాబోయే శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటుకు ప్రతిపాదిత రోజువారీ ట్రాక్టర్ మార్చ్
మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రధాని మోదీ ప్రకటించడాన్ని స్వాగతించిన "జయామిత్ ఉలామా ఏ హింద్" అధ్యక్షుడు మౌలానా సయ్యద్ అర్షద్ మదానీ..సీఏఏ
మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించి..రైతులకు క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే. అయితే రైతులకు మోదీ క్షమాపణ
పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గతంలో పాక్ ఆర్మీ చీఫ్ ను కౌగలించుకుని విమర్శల పాలైన సిద్ధూ..తాజాగా పాక్ ప్రధానిని పెద్దన్న అంటూ
క్రూయిజ్ షిప్ డ్రగ్ కేసులో బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్కు బెయిల్ మంజూరు చేస్తూ అక్టోబర్-28న బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఇవాళ(నవంబర్-20,2021)బాంబే
మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంపై కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు మాజీ కేంద్రమంత్రి, ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ. ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకుంటే వందల మంది
దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరం(cleanest city)గా మళ్లీ మధ్యప్రదేశ్లోని "ఇండోర్" నిలిచింది.
విదేశీ పర్యటనలతో గుర్తింపు సంపాదించుకున్న కేరళకు చెందిన టీ స్టాల్ యజమాని కేఆర్ విజయన్ (71) శుక్రవారం కన్నుమూశారు.
ఆస్ట్రియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా నాలుగో దశ ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో దేశంలో పూర్తిస్థాయి లాక్ డౌన్ విధిస్తున్నట్లు శుక్రవారం ఆస్ట్రియా ప్రభుత్వం
ఏదో ఒకరోజు అమెరికాపై అణు దాడికి పాల్పడే సామర్థ్యాన్ని చైనా కలిగి ఉంటుందని అమెరికా ఉన్నత సైన్యాధికారి హెచ్చరించారు. ఈ ఏడాది జులై-27న చైనా హైపర్సోనిక్ క్షిపణి.. ప్రపంచాన్ని
చైనాలోని వుహాన్కు చెందిన ఒక అకౌంటెంట్ కి కోవిడ్-19 సోకిన మొదటి వ్యక్తి అని ఇప్పటివరకు అందరూ భావిస్తున్నారు. డిసెంబర్-16న మొట్టమొదటి కోవిడ్ కేసు రిపోర్ట్ చేయబడింది.
మూడు సాగు చట్టాలను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వచ్చే ఏడారి ప్రారంభంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎలాంటి ప్రయోజనం చేకూరదని వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ(నవంబర్-19,2021)ఉత్తరప్రదేశ్ లోని మహోబా, ఝాన్సీ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆ జిల్లాల్లో ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మోదీ