Home » Author »venkaiahnaidu
కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సీబీఐ,ఈడీ చీఫ్ ల పదవీకాలం పొడిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిన కేంద్రప్రభుత్వం... తాజాగా రక్షణ శాఖ సెక్రటరీ, హోంశాఖ సెక్రటరీ,
కేంద్ర ప్రభుత్వ అధీనంలోని కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ చీఫ్ ల పదవీ కాలాన్ని ఐదేళ్ల వరకు పొడిగిస్తూ ఆదివారం కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడం పట్ల కాంగ్రెస్
సోమవారం భోపాల్ పర్యటనలో భాగంగా పునరాభివృద్ధి చేసిన రాణి కమలాపతి రైల్వే స్టేషన్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. భోపాల్లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో గవర్నర్
అవినీతి కేసులో ఈ నెల ప్రారంభంలో అరెస్టైన మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్కు ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ సందర్భంగా తనకు రోజూ ఇంటి
దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనపై దర్యాప్తు కోసం యూపీ ప్రభుత్వం ప్రత్యేక ధర్యాప్తు బృందాన్ని(SIT) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే యూపీ ప్రభుత్వం
వచ్చే ఏడాది ప్రారంభంలో జరగే ఉత్తరప్రదేశ్ లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే లక్ష్యంగా పావులు కుదుపుతున్నారు మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్.
జమ్మూకశ్మీర్ లో పౌరులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్న సమయంలో 5,500కి పైగా అదనపు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (CAPFs) సిబ్బందిని వ్యాలీకి పంపినట్లు మంగళవారం
భారత్ జారీ చేసే కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ కి ఇప్పటివరకు 96 దేశాలు ఆమోదం తెలిపాయని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం తెలిపారు. కొవిన్ యాప్లో
భారత్కు వ్యతిరేకంగా పాక్తో కలిసి చైనా కుట్రలు పన్నుతోన్నట్లు కనిపిస్తోంది. భారత్పై దాడికి పాక్ను పావుగా చైనా వాడుకుంటున్నట్లు డ్రాగన్ చర్యలు తెలియజేస్తున్నాయి.
బాలీవుడ్ స్టార్హీరో షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ నిందితుడుగా ఉన్న ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడేను టార్గెట్ చేసిన మహారాష్ట్ర మంత్రి
మిజోరంలో అధికార ఎన్డీయేలో సంఘర్షణ తలెత్తినట్లు తెలుస్తోంది. కేంద్రం నియమించిన ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని మార్చాలని ఎన్డీయే భాగస్వామి "మిజో నేషనల్ ఫ్రంట్" అధ్యక్షుడు
2007-2012 మధ్య యూపీఏ హయాంలో భారత్ కు రాఫెల్ యుద్ధవిమానాలను అమ్మే డీల్ కోసం సుషేన్ గుప్తా అనే ఓ మధ్యవర్తికి ఫ్రెంచ్ కంపెనీ దసాల్ట్ నుంచి కమిషన్లు చెల్లించబడ్డాయని తాజాగా
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ వెనుక కుట్రకోణం ఉందని మాలిక్ తెలిపారు. ఈ కేసు
నూతన వ్యవసాయ చట్టాల విషయంలో మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్.
రెండు నెలల క్రితం అప్ఘానిస్తాన్ ను చేజిక్కుంచుకుని పలన సాగిస్తున్న తాలిబన్..ఇప్పుడు సొంత వాయుసేన ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. త్వరలోనే పూర్తిస్థాయిలో సొంత వైమానిక
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫరూఖాబాద్ జిల్లా జైలులో ఆదివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫాయీ మెడికల్ కాలేజీలో ట్రీట్మెంట్ పొందుతూ సందీప్ కుమార్ అనే అండర్ ట్రయల్ ఖైదీ
వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుందని పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు అశ్వనీ శర్మ తెలిపారు.
దేశంలో కరోనా ప్రబలిన తర్వాత తొలిసారిగా ఇవాళ భారతీయ జనతా పార్టీ..ఢిల్లీలో నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోదీ భావోద్వేగ ప్రసంగం చేశారు. ప్రపంచమంతా
మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్ లో అధికార కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్ లో లీటరు పెట్రోల్పై రూ.10, లీటరు డీజిల్పై రూ.5
భారత్కు అత్యంత వ్యూహాత్మక ప్రాంతమైన సిలిగురి కారిడార్(చికెన్స్ నెక్ గా కూడా పిలుస్తారు)పై తాజాగా డ్రాగన్ కన్నుపడింది. సిలిగురి కారిడార్కు అత్యంత దగ్గరగా ఉన్న భూటాన్ భూభాగంలోని