Home » Author »venkaiahnaidu
వచ్చే ఏడాది ప్రారంభంలో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లో మరోసారి అధికారాన్ని చేజిక్కుంచుకొని 2024లో
సకాలంలో సాయమందించి తోటి ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన కేంద్రమంత్రిపై నెటిజన్లతో పాటు ప్రధాని మోదీ కూడా ప్రశంసలు కురిపించారు. నా సహచరుడు గొప్ప పని చేశాడంటూ మంగళవారం అర్థరాత్రి
ఐక్యరాజ్యసమితి వేదికగా మరోసారి పాకిస్తాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చింది ఇండియా. మంగళవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(UNSC)సమావేశంలో మరోసారి కశ్మీర్ అంశాన్ని పాక్
దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 527 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయని బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
కోట్ల సంవత్సరాల కిందట లావా చల్లబడి సముద్రాల్లో హెచ్చు తగ్గుల వల్ల భూమి ఏర్పడిందని ఇప్పటివరకు మనకు తెలుసు. కానీ అది ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఏర్పడిందనేది ప్రశ్నలకు తాజాగా సైంటిస్టులు
ఢిల్లీలోవాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. ఢిల్లీలో వరుసగా నాలుగో రోజు కూడా వాయుకాలుష్యం 'చాలా పేలవమైన(Very Poor) కేటగిరీలో కొనసాగుతోంది. అయితే, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్
దేశంలో మళ్లీ కోవిడ్ కర్ఫ్యూలు మొదలయ్యాయి. కోవిడ్ ఆంక్షలన్నీ ఒక్కొక్కటిగా తొలిగిపోతూ వస్తున్న సమయంలో..మళ్లీ కరోనా కేసుల విజృంభణతో మళ్లీ కర్ఫ్యూ కాలం మొదలయ్యింది.
ప్రతి జంట తమ పెళ్లిని ఎంత ప్రత్యేకంగా చేసుకోవాలని ప్లాన్స్ చేసుకుంటారో.. తమ హనీమూన్ను కూడా అంతకు మించి ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. అలాంటి జంటల కోసం ఓ ఎయిర్లైన్స్ సంస్థ
ఇండో-బంగ్లా సరిహద్దు వెంబడి బీఎస్ఎఫ్ అధికార పరిధిని ప్రస్తుతమున్న 15 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వరకూ విస్తరిస్తూ ఇటీవల కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని
గోల్డ్ స్మగ్లింగ్ను అరికట్టేందుకు ఎయిర్ పోర్ట్స్ లలో కస్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. స్మగ్లర్లు సినీ ఫక్కీలో రోజుకో కొత్త దారిలో
ఉగాండా రాజధాని కంపాలాలో ఇవాళ వరుస పేలుళ్లు జరిగాయి. అయితే భారత పారా బ్యాడ్మింటన్ టీమ్ బస చేసిన హోటల్ కు 100 మీటర్ల దూరంలోనే ఈ వరుస పేలుళ్లు సంభవించాయి.
ఉపాధ్యాయులతో నిర్వహించిన కార్యక్రమంలో రాజస్తాన్ సీఎంకి చుక్కెదురైంది. బదిలీల్లో మరియు కొత్త పోస్ట్ ల కోసం లంచాలు ఏమైనా అడుగుతున్నారా అని ప్రశ్నించిన సీఎం అశోక్ గెహ్లాట్
మంగళవారం ఉదయం అమెరికా-చైనా దేశాధినేతల మధ్య తొలిసారి జరిగిన వర్చువల్ చర్చలను చైనా అధ్యక్షుడు జిన్పింగ్ బలప్రదర్శనకు వాడుకొన్నారు. తైవాన్ స్వాతంత్ర్య ఉద్యమాన్ని
జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్లో సోమవారం సాయంత్రం భద్రతా బలగాలు జరిపిన యాంటీ టెర్రర్ ఆపరేషన్లో ఇద్దరు పాకిస్తాన్ టెర్రరిస్టులతో పాటు ఇద్దరు వ్యాపారవేత్తలు కూడా మరణించారు.
సిక్కులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బుధవారం(నవంబర్-17,2021)నుంచి కర్తార్పూర్ కారిడార్ను తిరిగి తెరవాలని మోదీ సర్కార్
ప్రపంచంలో అత్యంత సంపన్న దేశంగా చైనా నిలిచినట్లు తాజాగా ‘బ్లూమ్బర్గ్’ కథనం తెలిపింది. గడచిన 20 ఏళ్లలో ప్రపంచ సంపద(Global wealth)మూడు రెట్లు పెరిగిందని, అమెరికాను దాటుకుని
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని సుల్తాన్పుర్ జిల్లాలో ఇవాళ(నవంబర్-16,2021)"పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే"ను ప్రధాని మోదీ ప్రారంభించారు. 22వేల 500 కోట్ల రూపాయల ఖర్చుతో
కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఇంటిపై కొందరు దుండగులు దాడి చేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనీతాల్లోని సల్మాన్ ఖుర్షీద్ ఇంటిని ధ్వంసం చేసి, నిప్పంటించారు దుండగులు.
కరోనా నుంచి కోలుకున్న లేదా వ్యాక్సిన్ తీసుకున్న బాలింతల్లో యాంటీబాడీలు ఉన్నట్లు తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. కరోనా నుంచి కోలుకున్న లేదా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో
గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీకి ఎనలేని క్రేజ్ కనిపిస్తోంది. బిట్ కాయిన్, ఎథేరియం, బియాన్స్ కాయిన్ వంటి క్రిప్టోలు ఎత్తుపల్లాలు చూసినప్పటికి ఎక్కువమంది