Home » Author »venkaiahnaidu
చైనా సైనిక ఆధునీకరణ విస్తృతంగా కొనసాగుతోంది. చైనా తన అణుశక్తిని చాలా వేగంగా విస్తరిస్తున్నట్లు సమాచారం. ఒక సంవత్సరం క్రితం అమెరికా అధికారులు అంచనా వేసినదానికంటే
ఇజ్రాయెల్ సంస్థ NSO గ్రూప్ కు అమెరికా షాక్ ఇచ్చింది. మొబైల్ ఫోన్లపై నిఘా పెట్టే స్పైవేర్ పెగాసస్ ను తయారు చేసే NSO గ్రూప్ ను అమెరికా బ్లాక్లిస్ట్లోకి చేర్చింది.
వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎలాగైనా గెలిచి అధికారం నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ఫ్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ రాజకీయ వ్యూహకర్త
దీపోత్సవం సందర్భంగా అయోధ్య నగరం సరికొత్త శోభను సంతరిచుకుంది. దీపోత్సవ వేడుకలో భాగంగా అయోధ్యలోని సరయూ నది ఒడ్డున మట్టి దీపాలు వెలిగించారు. సరయు నదీ తీరం
శ్రీనగర్ – షార్జా విమానం తమ గగనతలాన్ని వినియోగించుకునేందుకు పాక్ నిరాకరించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)లోని షార్జా నుంచి శ్రీనగర్ మధ్య నేరుగా నడిచే గో ఫస్ట్ ఎయిర్వేస్కు
దీపావళి పండుగను పురస్కరించుకుని యూపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న 'అయోధ్య దీపోత్సవం' అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం కోసం విచ్చేసిన శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవి,భరతుడు పాత్రల
బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ హీరో, వీర్ చక్ర అవార్డు గ్రహీత అభినందన్ వర్థమాన్ కు ప్రమోషన్ దక్కింది. ఏస్ పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ కు
డ్రగ్స్ కు సంబంధించిన ఆరోపణలపై ఆర్యన్ ఖాన్ ను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసిన సమయంలో అతని తండ్రి షారుఖ్ ఖాన్ కు అనేక మంది సినీ నటుల నుండి మరియు మహారాష్ట్రలోని
యుద్ధమేఘాలు కమ్ముకున్న ఇథియోపియాలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్న నేపథ్యంలో దేశంలో ఆరు నెలలపాటు జాతీయ అత్యయిక స్థితిని
దేశవ్యాప్తంగా రాబోయే మూడేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం 10 వేల ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(IOC)ప్రకటించింది. ఇందులో భాగంగా
ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురువారం(నవంబర్-4,2021) జమ్మూకశ్మీర్ వెళ్లనున్నట్లు సమాచారం. ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన
కోవిడ్ వ్యాక్సిన్లను ఇప్పుడు ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజలకు అందించాల్సిన అవసరముందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. అదేవిధంగా, వ్యాక్సిన్ సెకండ్ డోస్పై సమాన దృష్టి పెట్టాలని..
2070 నాటికి కర్బన ఉద్గార రహిత దేశంగా భారత్ మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఇంగ్లాడ్ లోని గ్లాస్గో వేదికగా జరిగిన ఐరాస వాతావరణ సదస్సు
వెస్ట్ బెంగాల్ నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల(ఖర్దా, శాంతిపూర్, గొసాబ, దిన్హటా )కు గత నెల 30న ఉప ఎన్నికలు జరగ్గా..వాటి ఫలితాలు ఇవాళ విడుదల్యయాయి.
దక్షిణ సుడాన్ లో కార్గో విమానం కూలిపోయింది. మంగళవారం ఉదయం జుబా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మబాన్ కి బయలుదేరిన
ఇంగ్లాండ్ లోని గాస్గోలో రెండవ రోజు జరుగుతున్న ఐరాస వాతావరణ సదస్సు ( కాప్ 26)లో మంగళవారం ప్రధాని మోదీ పాల్గొన్నారు.
దేశంలో UPI(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్)లావాదేవీలు సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. ఈ ఏడాది అక్టోబర్ లో రికార్డు స్థాయిలో యూపీఐ లావాదేవీల విలువ
పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్సింగ్ తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా రాజీనామా చేసిన అమరీందర్ సింగ్
జమ్ముకశ్మీర్ యంత్రాంగం కొత్త యాంటీ టెర్రరిజం బాడీని ఏర్పాటు చేసింది. కేంద్రపాలిత ప్రాంతంలో ఉగ్రవాద సంబంధిత కేసులను మరింత సమర్థవంతంగా, వేగంగా దర్యాప్తు చేపట్టేందుకు
దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో కలిపి మొత్తం 29 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలకు అక్టోబర్ 30న జరిగిన ఉపఎన్నికల ఫలితాలు మంగళవారం(నవంబర్-2,2021) వెలువడ్డాయి.