Home » Author »venkaiahnaidu
కర్ణాటకలో రెండు అసెంబ్లీ స్థానాలకు(హంగల్,సిండ్గీ)జరిగిన ఉప ఎన్నికల్లో అధికార బీజేపీ,విపక్ష కాంగ్రెస్ చెరొక స్థానంలో విజయం సాధించాయి. హంగల్ నియోజకవర్గంలో
అప్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. సెంట్రల్ కాబూల్లోని వజీర్ అక్బర్ ఖాన్ ప్రాంతంలోని మిలిటరీ హాస్పిటల్ సమీపంలో ఇవాళ బాంబు పేలుళ్లు సంభవించాయి.
వెస్ట్ బెంగాల్ ఉప ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం దిశగా దూసుకెళ్తుంది. మొత్తం నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల(ఖర్దా, శాంతిపూర్, గొసాబ, దిన్హటా ) ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు
హిమాచల్ప్రదేశ్ ఉపఎన్నికల్లో అధికార బీజేపీకి గట్టి ఎదరుదెబ్బ తగలింది. హిమాచల్ ప్రదేశ్ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని సీట్లను కోల్పోయింది కాషాయ పార్టీ.
పన్ను ఎగవేత కేసుకు సంబంధించి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్కు ఐటీ షాక్ తగిలింది. అజిత్ పవార్కు చెందిన రూ. 1000 కోట్లు విలువ చేసే ఆస్తులను ఆదాయపు పన్నుశాఖ మంగళవారం సీజ్
దేశ రాజధాని నుంచి ఇతర రాష్ట్రాలకు పార్టీ విస్తరణపై దృష్టిసారించిన ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. వచ్చే ఏడాది జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని
రాబోయే పండుగుల సీజన్లో వెస్ట్ బెంగాల్ లో బాణసంచా వినియోగంపై పూర్తిగా నిషేధం విధిస్తూ కోల్కతా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సోమవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. బాణసంచాపై
దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సోమవారం కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. అన్ని వర్గాల ప్రజలు పార్టీలో చేరేలా చూడాలని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులకు కాంగ్రెస్ హైకమాండ్ సూచి
ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణమృదంగం కొనసాగుతోంది. కరోనా వైరస్ తో ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య సోమవారంతో 5 మిలియన్లు(50 లక్షలు) దాటింది.
దీపావళి సందర్భంగా పంజాబ్ ప్రజలకు చన్నీ సర్కార్ తీపికబురు అందించింది. సామన్యుడికి ఊరట కలిగించేలా..విద్యుత్ ఛార్జీలను యూనిట్ కు 3 రూపాయలు తగ్గించాలని కేబినెట్ నిర్ణయించినట్లు
భూమ్మీద ఆకలి సమస్యను పరిష్కరించడానికి యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం(WFP) మంచి ప్రణాళికతో వస్తే 6 బిలియన్ డాలర్లు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు టెస్లా
పాకిస్తాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నాను… మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్లతో పోల్చుతూ
2013 నాటి పట్నా వరుస బాంబు పేలుళ్ల కేసులో 9 మంది దోషులకు జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)ప్రత్యేక కోర్టు ఇవాళ శిక్షలు ఖరారు చేసింది. మొత్తం 9మంది దోషుల్లోని నలుగురికి మరణశిక్ష
కోవిడ్ సంక్షోభం నుంచి పలు రంగాలు కోలుకోవడంతో కొద్ది నెలలుగా జీఎస్టీ వసూళ్లు భారీగా పెరుగుతున్నాయి. వరుసగా నాలుగో నెల జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లను అధిగమించాయి.
సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫైర్ అయ్యారు. పాకిస్తాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నాను... మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్
ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మహిళా నక్సలైట్లు మృతి చెందారు. ఆదివారం సాయంత్రం 6గంటల సమయంలో కాటే కల్యాణ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని
అనారోగ్యానికి గురైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కోలుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ నుంచి ఆదివారం రాత్రి మన్మోహన్ సింగ్ డిశ్చార్జి అయ్యారు.
భారతదేశపు ఐక్యమత్యత మరియు సమగ్రతను ఎవ్వరూ నాశనం చేయలేరనే సందేశాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ప్రపంచానికి ఇచ్చారని ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశ తొలి ఉప ప్రధాని సర
ఇటలీ ప్రధాని ఆహ్వానం మేరకు జీ-20 సదస్సులో పాల్గొనేందుకు శుక్రవారం ప్రధాని మోదీ రోమ్ కు వెళ్లిన విషయం తెలిసిందే.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్మిశ్రాకు ఆదివారం భువనేశ్వర్లో చేదు అనుభవం ఎదురైంది. భువనేశ్వర్ విమానాశ్రయం నుంచి కటక్లోని సీఐఎస్ఎఫ్ క్యాంపస్కు వెళ్తున్న మంత్రి కాన్వాయ్పై