Home » Author »venkaiahnaidu
గుజరాత్ లో తొలి ఎయిర్క్రాఫ్ట్ రెస్టారెంట్ ప్రారంభమైంది. వడోదరలోని తర్సాలి బైపాస్లో ఈ ప్రత్యేకమైన రెస్టారెంట్ ని నిర్మించారు. బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ నుంచి రూ.1.40 కోట్లకు
18వ ఇండియా-ఏషియన్ శిఖరాగ్ర సదస్సులో ఇవాళ ప్రధాని మోదీ వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. 2022తో ఇండియా-ఏషియన్ భాగస్వామ్యం 30 ఏళ్లు పూర్తి చేసుకుంటుందన్నారు.
తండ్రి అంత్యక్రియలను ఫొటోషూట్ కోసం ఉపయోగించుకుంది ఓ మోడల్. తండ్రి చనిపోయాడనే బాధే లేకుండా అతని మృతదేహం వద్ద సెక్సీ ఫోటోషూట్ చేసింది. తండ్రి శవపేటిక వద్ద పలు పోజుల్లో ఫొటోలు దిగి
కర్ణాటకలోని ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో 32 మంది విద్యార్థులకు కరోనా సోకింది. కొడగు జిల్లా మడికెరి టౌన్ కి 12 కి.మీ దూరంలోని గలిబీడులో ఉన్న జవహార్ నవోదయ విద్యాలయ రెసిడెన్షియల్ స్కూల్
ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే వీలున్న అగ్ని-5 బాలిస్టిక్ మిసైల్ ని ఇవాళ భారత్ విజయవంతంగా పరీక్షించింది. 5 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఖచ్చితత్వంతో
అప్పుల్లో కూరుకుపోయి ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కు భారీ సాయం ప్రకటించింది సౌదీ అరేబియా. పాకిస్తాన్కు 4.2 బిలయన్ డాలర్ల సాయం అందించనున్నట్లు సౌదీ అరేబియా
రష్యా నుంచి ఎస్-400 క్షిపణులను కొనుగోలు చేయకుండా భారత్ పై ఆంక్షలు విధించవద్దని కోరుతూ అమెరికాలో ఇద్దరు కీలక సెనేటర్లు
ఆరేళ్ల విరామం తర్వాత తొలిసారిగా ఇవాళ ఎన్నికల ర్యాలీలో పాల్గొని మాట్లాడారు ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్. ఈ నెల 30న బీహార్ లో ఉప ఎన్నికలు
ఏదో ఒక రోజు భారత్ కచ్చితంగా సంపూర్ణ కశ్మీర్ను సాధించి తీరుతుందని భారత వాయుసేనకు చెందిన ఉన్నతాధికారి తెలిపారు. స్వతంత్ర భారత మొదటి సైనిక సంఘటనను గుర్తుచేసుకుంటూ
ఆసియాలోనే తొలిసారిగా అత్యవసర సమయాల్లో వైద్యసేవలందిచడానికి కంటైనర్ ఆధారిత సంచార హాస్పిటల్స్ ను నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయుష్మాన్ భారత్ స్కీమ్
దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన పెగసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని దాదర్ టీటీ ప్రాంతంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయం 7.30 గంటల సమయంలో
గతవారం చైనా ఆమోదించిన నూతన భూ సరిహద్దు చట్టంపై ఇవాళ భారత్ స్పందించింది. చైనా తాజా చట్టం..ద్వైపాక్షిక సంబంధాలపైనా,సరిహద్దు నిర్వహణకు సంబంధించిన ప్రస్తుత
2013 నాటి పట్నా వరుస బాంబు పేలుళ్ల కేసులో 10 మంది నిందితులకుగాను 9 మందిని జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చింది. సరైన సాక్ష్యాధారాలు లేని
సూడాన్ కు అమెరికా బిగ్ షాక్ ఇచ్చింది. సుడాన్కు 700 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా తాజాగా ప్రకటించింది. సూడాన్లో ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన సైన్యం
బీమా సొమ్ము కోసం ఓ నిరుపేదను పాముకాటుతో చంపించిన ఉదంతం తాజాగా వెలుగులోకొచ్చింది. మహారాష్ట్రలో ఈ ఘటన జరిగింది.
పోర్న్హబ్ అనే బూతు సైట్లో గణితాన్ని బోధిస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు ఓ లెక్కల మాస్టారు. ఈ మాస్టారు పాఠాలని లక్షల మంది ఆసక్తిగా చూస్తున్నారు. అతడి వీడియోలకు
జపాన్ యువరాణి "మాకో" ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కింది. ప్రేమ కోసం రాచరికపు హోదాను వదిలి ప్రియుడు కొమరోను పెళ్లాడింది. మంగళవారం ఉదయం రాజమహల్ను విడిచిపెట్టిన మాకో..
రష్యా నుంచి కొనుగోలు చేసిన కిలో క్లాస్ సబ్మెరైన్ల ఆధునీకరణకు సంబంధించిన కీలక సమాచారాన్ని లీక్ చేసినందుకు ఓ నేవీ కమాండర్ మరియు ఇద్దరు రిటైర్డ్ అధికారులను సీబీఐ మంగళవారం
దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు రోహ్ తై-వూ(88) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తై-వూ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న క్రమంలో మంగళవారం తుదిశ్వాస