Home » Author »venkaiahnaidu
స్పేస్ ఎక్స్, టెస్లా సంస్థల అధినేత ఎలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు. సోమవారం ఒక్కరోజే ఎలాన్ మస్క్ సంపద రూ.2.71 లక్షల కోట్లు పెరిగింది. ఒక్క రోజులో సంపద విలువ ఈ స్థాయిలో పెరగడం
కోవిడ్ కట్టడి కోసం హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన "కోవాగ్జిన్" కు మరికొన్ని గంటల్లోనే WHO అనుమతి దక్కనుంది. ఇప్పటివరకు కోవాగ్జిన్ వినియోగానికి
దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఉత్తరప్రదేశ్ లోని లఖింపుర్ హింసాత్మక ఘటనపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. యూపీ ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే..రైతుల ఆందోళన
వ్యక్తిగత ఆకాంక్షలను పక్కకుపెట్టి క్రమశిక్షణ, ఐక్యతపై దృష్టిసారించాలని అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్ లను ఇవాళ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కోరారు. పంజాబ్,చత్తీస్ గఢ్ సహా పలు
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అలీబాబా వ్యవస్థాపకుడు జాక్మా నోరుజారి చేసిన అనాలోచిత వ్యాఖ్యల వల్ల ఆయన 344 బిలియన్ డాలర్లు నష్టపోయారు. అంటే భారత కరెన్సీలో 25 లక్షల కోట్లకు పైమాటే.
భారతదేశంలో జరిగే ఎన్నికలను సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ ప్రభావితం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తోందని కాంగ్రెస్ పార్టీ సోమవారం ఆరోపించింది. భారత ఎన్నికలను ఫేస్బుక్ ప్రభావిత
వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తర్ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పార్టీకి చెందిన కొందరు ముఖ్యనేతలు జంప్ కాగా
ఫేస్బుక్ వల్ల ఓ మహిళ ఏకంగా 58 సంవత్సరాల తర్వాత తన తండ్రిని కలుసుకుంది. ఇంగ్లండ్ లోని లింకన్షైర్కు చెందిన జూలీ లుండ్(59) అనే మహిళ ఆమెకు ఏడాది వయసు ఉన్నప్పుడు
మూడు రోజుల జమ్మూకశ్మీర్ పర్యటనలో భాగంగా చివరిరోజైన ఇవాళ(అక్టోబర్-25,2021) శ్రీనగర్ లో పర్యటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. శ్రీనగర్ లోని షేర్ ఈ కశ్మీర్ కన్వెన్షన్ సెంటర్ లో
మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్ లో ప్రధాని మోదీ వరుస పర్యటనలు చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నాం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఆయుష్మాన్
మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్ లో ప్రధాని మోదీ వరుస పర్యటనలు చేస్తున్నారు. సోమవారం ఉదయం ఉత్తరప్రదేశ్ లోని సిద్ధార్థ్నగర్లో 9 మెడికల్ కాలేజీలను మోదీ
అంత్యరుద్ధంతో సూడాన్ అల్లకల్లోలంగా మారింది. సూడాన్లో ఇటీవల మిలిటరీ గ్రూప్, సివిల్ గ్రూప్లకు మధ్య అధికారం పంపిణీ విషయంలో వివాదాలు ఏర్పాడ్డాయి. దీంతో ఇరువర్గాల మధ్య ఆధిపత్య
దీపావళి రాబోతున్న నేపథ్యంలో ‘మేకింగ్ ఆఫ్ జియో ఫోన్ నెక్ట్స్’ ను జియో విడుదల చేసింది. ఇటీవలి కాలంలో అంతా ఎంతగానో ఎదురుచూస్తున్న జియో ఫోన్ నెక్ట్స్ కు సంబంధించిన ఆశయం
కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి అక్టోబర్-24,2021నాటికి బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్లు ధరించని వ్యక్తుల నుంచి రూ.77,37,41,000 కోట్లు జరిమానా వసూలు చేసినట్లు
నీట్ పీజీ - 2021 కౌన్సిలింగ్ ను నిలిపివేయాలని సోమవారం(అక్టోబర్-25,2021) కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2021-22 విద్యాసంవత్సరం నుంచి 15 శాతం యూజీ, 50 శాతం పీజీ ఆల్
ఆందోళనలతో పాకిస్థాన్ అట్టుడుకుతోంది. దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారంటూ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు, కార్మికులు, ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు
ఛత్తీస్ఘఢ్ కాంగ్రెస్ లో వర్గవిభేదాలు మరోసారి బయటపడ్డాయి. జష్పూర్లో ఆదివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సదస్సులో..స్థానిక కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తల మధ్య వాగ్వాదం
కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా మూడు రోజుల జమ్మూకశ్మీర్ పర్యటనలో ఉన్న సమయంలో కాంగ్రెస్ సీనియర్ గులాంనబీ ఆజాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్ లో మొదట నియోజకవర్గాల పునర్విభజన చేసి
ఈ నెల ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడిగా ప్రస్తుతం జైలులో పోలీస్ రిమాండ్ లో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు
కొలంబియాలోని మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ వ్యాపారి "డైరో ఆంటోనియా ఉసుగా" అలియాస్ ఒటోనియల్(50) ను ఆ దేశ భద్రతా బలగాలు పట్టుకున్నాయి. దట్టమైన అరణ్యాల గుండా డ్రగ్స్ స్మగ్లింగ్ చేసే