Home » Author »venkaiahnaidu
తాలిబన్ సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుండ్జాదా మొదటిసారిగా పబ్లిక్ ముందుకు హైబతుల్లా వచ్చారంటూ తాలిబన్ అధికారికంగా ప్రకటించింది. అప్ఘానిస్తాన్ లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటై
అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రం తూర్పు కమెంగ్ జిల్లాలోని కమెంగ్ నదిలోని నీరంతా శుక్రవారం ఒక్కసారిగా నలుపు రంగులోకి మారిపోయింది. చూస్తుండగానే వేలాది చేపలు చనిపోయాయి.
దీపావళి వేడుకలు దగ్గరపడుతున్న సమయంలో ఫైర్ క్రాకర్స్ విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో బాణసంచాపై
కరోనా కట్టడి కోసం హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ కు అత్యవసర అనుమతిని ఇవ్వడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక వ్యాఖ్యలు చేసింది. ఇటీవ
జీ20 సదస్సులో పాల్గొనేందుకు ఇవాళ ఉదయం ఇటలీ రాజధాని రోమ్ కు చేరుకున్న మోదీకి భారత సంతతి ప్రజలు ఘనస్వాగతం పలికారు. రోమ్ లోని పియాజ్ గాంధీ ప్రాంతంలోని
2024లో కేంద్రంలో మోదీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడానికి 2022 ఉత్తరప్రదేశ్ ఎన్నికలు నాంది కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం సూరత్ కోర్టుకు హాజరయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని ఇంటి పేరు "మోదీ" ఉద్దేశించి
రక్షణ రంగంలో భారతదేశం మరో పెద్ద విజయం సాధించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన లాంగ్ రేంజ్ బాంబ్ ను శుక్రవారం భారత వాయుసేన మరియు డీఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది.
ఇటీవలి కాలంలో అంతా ఎంతగానో ఎదురుచూస్తున్న జియో ఫోన్ నెక్ట్స్ ఈ ఏడాది దీపావళి నుంచి స్టోర్స్ లో అందుబాటులో ఉంటుందని శుక్రవారం ఈ ఫోన్ ను సంయుక్తంగా తయారుచేసిన
నూతన వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. నూతన వ్యవసాయ చట్టాలు త్వరలోనే ఉపసంహరణ కానున్నాయని శుక్రవారం రాహుల్
జమ్మూకశ్మీర్ లోని స్కూల్స్,బిల్డింగ్స్,రోడ్లకు ఉగ్రవాదంపై పోరులో అమరులైన సైనికులు, గాలంట్రీ అవార్డులు అందుకొన్న మిలటరీ సిబ్బంది మరియు
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళనలు చేపడుతున్న ఢిల్లీ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగిస్తున్నట్లు
గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఎంసీలో జోష్ నెలకొంది. టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం గోవాలో.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
వచ్చే ఏడాది ప్రారంభంలో జరుగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఆప్ అధినేత కేజ్రీవాల్ వరుస పంజాబ్ పర్యటనలు చేస్తూ స్థానిక నేతలు
వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే గోవా అసెంబ్లీకి ఎన్నికల్లో టీఎంసీ సత్తా చూపించాలని గట్టి వ్యూహంతో ముందుకు సాగుతున్నారు మమతబెనర్జి. 40 అసెంబ్లీ స్థానాలున్న కేంద్రపాలిత ప్రాంతంలో
నవంబరు 5న ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేదార్నాథ్లో పర్యటిస్తారు. కేదార్నాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం మోదీ.. అక్కడ పునర్నిర్మించిన శ్రీ ఆదిశంకరాచార్య
నార్త్ కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్(37) 20 కిలోల బరువు తగ్గారని దక్షిణ కొరియా నిఘా సంస్థ తెలిపింది. 2019లో 140 కేజీల వరకు బరువు ఉన్న కిమ్..అప్పటి నుంచి తన బరువును
కోవిడ్ కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన ఆంక్షలను నవంబరు 30 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం గురువారం తెలిపింది. కంటైన్మెంట్ జోన్లు, అలాగే 5 శాతం కన్నా ఎక్కువ పాజిటివిటీ రేటు
మరికొన్ని గంటల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఐదు రోజుల యూరప్ పర్యటనకు బయల్దేరనున్నారు. ఇవాళ రాత్రి భారత్ నుంచి బయల్దేరి..రేపు ఉదయం ఇటలీ చేరుకోకున్నారు మోదీ. ఇటలీ ప్రధాని
కోవిడ్ థర్డ్ వేవ్ పై భయాందోళనలు నెలకొన్న వేళ దేశంలోని ఐదు రాష్ట్రాల్లో కోవిడ్ కొత్త వేరియంట్ కలవరపెడుతోంది. కరోనా కొత్త వేరియంట్ కేసులు నమోదవడం ఇప్పుడు భారత్ కు