Home » Author »venkaiahnaidu
అప్ఘానిస్తాన్ ఉప ప్రధాని అబ్దుల్ సాలమ్ హనాఫీతో భారత్ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ”మాస్కో ఫార్మేట్ టాక్స్ ఆన్ అప్ఘానిస్తాన్” పేరుతో జరుగుతున్న సమావేశానికి హాజరయ్యేందుకు
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని కోరుతూ వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా మరియు పశ్చిమ ఉత్తర ప్రదేశ్ కు చెందిన వేలాది మంది రైతులు
భారత వైమానిక దళానికి చెందిన శిక్షణ ఎయిర్ క్రాఫ్ట్ మిరేజ్-2000 కుప్పకూలిపోయింది. బుధవారం ఉదయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్లోని మహారాజపుర ఎయిర్బేస్ నుంచి బయలుదేరిన
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (DA)మూడు శాతం అదనపు పెంపుకి కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. అదేవిధంగా
దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ వంద కోట్ల మార్క్ దాటిన నేపథ్యంలో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ ను సందర్శించారు.
వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్ లో అధికార కాంగ్రెస్లో ఇంటి గొడవలు మరోసారి రచ్చకెక్కాయి. పంజాబ్ సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ, ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ నవజ్యోత్
వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గోవాలో కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గత గోవా మీజీ సీఎం లుయీజిన్హో ఫలేరో కాంగ్రెస్ కు హ్యాండిచ్చి
దిగ్గజ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీల సీఈవోలతో బుధవారం ప్రధాని మోదీ భేటీ అయ్యారు. వర్చువల్ గా జరిగిన ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్
వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో పార్టీల మధ్య పొత్తుల కోలాహలం మొదలైంది. తాజాగా ఓం ప్రకాష్ రాజ్భర్ నేతృత్వంలోని
రష్యాలో కరోనా కేసులు,మరణాలు తీవ్ర స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో పుతిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు(అక్టోబర్-30 నుంచి నవంబర్-7 వరకు) ఉద్యోగులకు
చైనా మళ్లీ కవ్వింపు చర్యలకు దిగుతోంది. భారత సరిహద్దులకు భారీ ఎత్తున ఆయుధాలను తరలిస్తోంది. తాజాగా భారత సరిహద్దు వెంబడి 100 అత్యాధునిక దీర్ఘశ్రేణి రాకెట్ లాంఛర్లను చైనా మోహరించింది.
చైనాలో ఇకపై పిల్లలు తప్పు చేస్తే వాళ్ల తల్లిదండ్రులకు శిక్ష వేయనున్నారు. అందుకోసం సరికొత్త చట్టం రూపొందుతోంది.
అమరీందర్ సింగ్ ఫ్రెండ్ రిక్వెస్ట్ ని బీజేపీ యాక్సెప్ట్ చేసింది. త్వరలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని, వచ్చే ఏడాది జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకి
గుజరాత్లోని కేవడియాలో బుధవారం జరిగిన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (CVC), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) సంయుక్త సమావేశంలో ప్రధాని మోదీ వర్చువల్ గా పాల్గొన్నారు.
కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని, ఆమె కాన్వాయ్ను ఉత్తరప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారు. ఒక దొంగతనం కేసులో పట్టుబడి పోలీసు కస్టడీలో మరణించిన పారిశుద్ధ్య కార్మికుడి
ఉత్తర్ప్రదేశ్ లఖింపుర్ ఖేరి జిల్లాలో మరో విషాదం చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్లోని ఖుషీనగర్లో బౌద్ధ తీర్థయాత్రను మరింత ప్రోత్సహించే విధంగా దాదాపు రూ.260కోట్లతో కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని బుధవారం(అక్టోబర్-20,2021)ప్రధాని
జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులపై భద్రతా దళాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. షోపియాన్ జిల్లాల్లో ఇవాళ ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో భద్రతా దళాలు
వాయవ్య నైజీరియాలో కాల్పుల మోత మోగింది. నైజీరియాలోని సొకోటో రాష్ట్రంలోని గొరొన్యో టౌన్ లోని వీక్లీ మార్కెట్లో ఆదివారం దుండగులు విచక్షణారహిరతంగా జరిపిన కాల్పుల్లో 43మంది మరణించారు.
పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీకి న్యూయార్క్ లోని దివాలా కోర్టులో చుక్కెదురైంది. ఒకప్పుడు తాను పరోక్షంగా యజమానిగా ఉన్న మూడు కంపెనీల విషయంలో