Home » Author »venkaiahnaidu
జమ్మూ కాశ్మీర్లో ఇటీవల ఇద్దరు వలస కార్మికులు సహా 11 మంది పౌరుల హత్యకు పాల్పడింది తామేనని యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్(ULF) ప్రకటించుకుంది.
టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ను సోమవారం హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు.
దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వం,బీజేపీపై శివసేన ఫైర్ అయింది. మహారాష్ట్రలోని రాజకీయ ప్రత్యర్థులను ఫినిష్ చేసేందుకు కాంట్రాక్ట్ కిల్లింగ్స్ స్థానంలో
కేరళలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వరదలు ముంచెత్తుతున్నాయి. కొట్టాయం జిల్లాలోని ముందక్కయమ్లో నది ఉప్పొంగి రెండంతస్తుల బిల్డింగ్
గత నెలలో బీజేపీని వీడి టీఎంసీలో చేరిన అసన్సోల్ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి బాబుల్ సూప్రియో మంగళవారం(అక్టోబర్-19)ఎంపీ పదవికి రాజీనామా
ఒడిషా రాష్ట్రంలోని కోణార్క్లో ఉన్న సూర్య దేవాలయం స్ఫూర్తితో అయోధ్య రామ మందిరాన్ని నిర్మిస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ వర్గాలు తెలిపాయి. ప్రతి శ్రీరామ నవమి రోజున
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గత వారంలో జమ్మూకశ్మీర్ లోని మైనార్టీలపై ముష్కరులు కాల్పులు జరిపిన నేపథ్యంలో
జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ మరియు రాజౌరీ సరిహద్దు జిల్లాల అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ఏడో రోజుకి చేరింది.
అంతరిక్షానికి సంబంధించి చైనా మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో తొలిసారి అణు సామర్థ్యం కలిగిన ఓ హైపర్సోనిక్ మిసైల్ పరీక్షను చైనా మిలటరీ చేపట్టినట్లు
సాధారణంగా రైలు, బస్సు, మెట్రో రైలు, విమానాల్లో ప్రయాణాలు చేయడానికి ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకుంటాం లేదా అప్పటికప్పుడు ఆయా స్టేషన్లలో టిక్కెట్లను కొనుక్కుంటాం. కొన్ని మెట్రోలు
క్షణాల వ్యవధిలో కలిసి పుట్టిన అన్నదమ్ములు.. అంతే సమయంలో ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు విడిచారు. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ సిటిలో ఈ సంఘటన జరిగింది.
కొద్దిరోజులుగా కర్ణాటక రాజధాని బెంగళూరులో వరుసగా భవనాలు ఒరిగి కూలిపోయితున్న విషయం తెలిసిందే. తాజాగా వీటి సరసన కొత్తగా నిర్మించిన పోలీస్ క్వార్టర్ బిల్డింగ్ చేరింది.
కేరళలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. పలు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
జ్వరం,నీరసం కారణంగా మూడు రోజుల క్రితం ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్(89)డెంగ్యూ బారిన పడినట్టు
లలిత్ పూర్ మైనర్ రేప్ కేసులో ఎస్పీ,బీఎస్పీ పార్టీల నేతల సహా ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు శనివారం ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు.
రష్యాలో కరోనా విలయతాండవం చేస్తోంది. వరుసగా మూడో రోజు రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదయ్యాయి.
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శనివారం ఓల్డ్ శ్రీనగర్లోని ఈద్గా ప్రాంతంలో పానీపూరి అమ్మే ఓ వీధివర్తకుడిని ఉగ్రవాదులు కాల్చిచంపినన్లు జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపా
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తోన్న ఢిల్లీకి సమీపంలోని సింఘు సరిహద్దు వద్ద శుక్రవారం ఉదయం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మళ్లీ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో ఇవాళ జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC)మీటింగ్ లో
కేరళను భారీ వరదలు ముంచెత్తాయి. పలు జిల్లాల్లో ఎడతేరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నదులు,వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి.