Home » Author »venkaiahnaidu
వరుస లాభాల్లో దూసుకుపోతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం మరో సరికొత్త స్థాయిని అధిరోహించాయి.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాకిస్తాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. గోవాలోని దర్బందోరాలో నేషనల్ ఫారెన్సిక్ సైన్సెస్ యూనివర్శిటీకి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఇవాళ ఢిల్లీ ఎయిమ్స్ కి వెళ్లి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను పరామర్శించారు.
ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోక్స్వాగన్ కీలక నిర్ణయాల దిశగా అడుగులేస్తోంది.
కేరళలో కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు మళ్లీ ఇవాళ భారీగా పెరిగాయి. కేరళలో గడిచిన 24గంటల్లో 11,079 పాజిటివ్ కేసులు, 123మరణాలు నమోదైనట్లు బుధవారం
కర్ణాటక మాజీ సీఎంలు సిద్ధరామయ్య, యడియూరప్ప రహస్యంగా భేటీ అయ్యారన్న వార్తలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. మంగళవారం మైసూర్ లో కుమారస్వామి చేసిన వ్యాఖ్యలతో...కర్ణాటక రా
లఖింపూర్ ఘటనలో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా బెయిల్ దరఖాస్తును బుధవారం సీజేఎం కోర్టు తిరస్కరించింది. ఆశిష్ మిశ్రాను మూడు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఆయన ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది.
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని భారత్ తప్పుబట్టింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగం మరియు విడదీయరాని
కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్పై సొంత పార్టీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. డీకే శివకుమార్ లంచాలు తీసుకుంటారని, మద్యం సేవిస్తారంటూ చేసిన వ్యాఖ్యల వీడియో లీక్ అయ్యింది. ఈ వీడియో
దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ఖండించారు.
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. బుధవారం పుల్వామా జిల్లా అవంతిపోరాలోని త్రాల్ ప్రాంతంలోతివారి మొహల్లా వద్ద జరిగిన ఎన్కౌంటర్లో జైషే మొహహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన
టాటా గ్రూప్ కంపెనీల షేర్ హోల్డర్లకు ఈరోజు సిరుల వర్షం కురసింది. టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహన తయారీ కోసం ఇటీవలే ఏర్పాటు చేసిన అనుబంధ సంస్థలో..ప్రైవేట్ ఈక్విటీ సంస్థ
లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనపై రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధుల బృందం ఇవాళ(అక్టోబర్-13,2021)రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసింది.
గతేడాది మే నెలలో.. ఆస్తి కోసం పాముతో కరిపించి భార్యను చంపిన కేరళకు చెందిన 28 ఏళ్ల సూరజ్ అనే వ్యక్తిని ఇవాళ కేరళ కోర్టు దోషిగా తేల్చింది.
వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్ లో యోగి ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చే ప్రశక్తే లేదని చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ భాఘేల్ అన్నారు. యోగి ఆదిత్యనాథ్
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న అప్ఘానిస్తాన్కు మానవతా సాయం అందజేస్తామని అమెరికా హామీ ఇచ్చిందని తాలిబన్ తాత్కాలిక ప్రభుత్వం ఆదివారం తెలిపింది.
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇవాళ ప్రధాని మోదీకి ఫోన్ చేసిన మాట్లాడారు. భారతీయ కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ ను అధికారికంగా గుర్తించేందుకు బ్రిటన్ తాజాగా అంగీకరించిన
దేశంలోని వివిధ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరతపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. బొగ్గు కొరత కారణంగా వివిధ రాష్ట్రాల్లో
ఉత్తర్ప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో ఈనెల 3న జరిగిన ఘటనలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు 3 రోజుల