Home » Author »venkaiahnaidu
అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో నడిచే గుజరాత్ లోని ముంద్రా పోర్ట్లో గత నెలలో రూ.20 వేల కోట్ల విలువైన 3 వేల కిలోల హెరాయిన్ ను అధికారులు సీజ్ చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం
బొగ్గు కొరత కారణంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వరకు ఇప్పుడు కరెంట్ సంక్షోభం తలెత్తే పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. విద్యుత్ కేంద్రాలు...పవర్ ఉత్పత్తి చేయడానికి తగినంత బొగ్గు
వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరాఖండ్ లో అధికార బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. గత నెలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పలువురు బీజేపీలో చేరిపోగా.. ఇప్పుడు ఏకంగా
పాకిస్తాన్ అణు కార్యక్రమ పితామహుడిగా పేరుపొందిన ప్రముఖ అణు శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ ఖదీర్ఖాన్(85) ఆదివారం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న
ఫరూక్ అబ్దుల్లా సారథ్యంలోని నేషనల్ కాన్ఫరెన్స్ (NC)పార్టీకి గట్టి దెబ్బ తగిలింది.
ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీ. మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఆదివారం నిర్వహించిన ‘కిసాన్ న్యాయ్’ ర్యాలీలో పాల్గొన్న ప్రియాంకగాంధీ
దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖింపూర్ ఘటనపై 'మెమొరాండం ఆఫ్ ఫ్యాక్ట్స్' పేరిట రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ఓ వినతిపత్రం సమర్పించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
దేశీయ మార్కెట్ లో భారీగా పెరిగిపోతున్న వంట నూనె మరియు నూనె గింజల ధరలను తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భారత పర్యటనలో ఉన్న డెన్మార్క్ ప్రధానమంత్రి మెట్టే ఫ్రెడెరిక్సెన్(43)..తన భర్త బో టెంగ్బర్గ్తో కలిసి ఆదివారం తాజ్మహల్ను సందర్శించారు. ఈ ప్రదేశం అద్భుతంగామ ఉందని డానిష్ ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.
రష్యాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం పారాట్రూపర్స్తో వెళ్తున్న రష్యా యుద్ధవిమానం L-410 సెంట్రల్ రష్యాలోని తతర్స్థాన్ సమీపంలో కుప్పకూలింది.
పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ..ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.
కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోని ప్రభుత్వ ఉద్యోగులను ఇకపై ఆఫీసులకు రానీయకూడదని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది.
మధ్యప్రదేశ్ లోని సజీవ సమాధి అయ్యేందుకు ప్రయత్నించిన ఓ బాబాను పోలీసులు అడ్డుకున్నారు.
తమిళనాడు రాష్ట్రంలోని 70శాతం మంది జనాభా కోవిడ్-19 యాంటీబాడీలు కలిగి ఉన్నట్లు తాజా సెరో సర్వేలో తేలింది.
చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్(CEA)పదవి నుంచి కేవీ సుబ్రమణియన్ తప్పుకున్నారు.
పిలిప్పీన్స్ మరియు రష్యాకు చెందిన ఇద్దరు జర్నలిస్ట్ లు-మారియా రెస్సా, దిమిత్రి మురటోవ్లు ను ఈ ఏడాదికిగాను నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేసినట్లు శుక్రవారం రాయల్ స్వీడిష్ అకాడమీ
ఎయిర్ ఇండియా సంస్థ టాటా సన్స్ పరమైంది. భారీ నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్ధ- ఎయిరిండియాను విక్రయించేందుకు గత ఏడాది డిసెంబర్లో బిడ్లను ఆహ్వానించింది.
అప్ఘానిస్తాన్ లో మరోసారి భారీ పేలుడు సంభవించింది.