Home » Author »venkaiahnaidu
జమ్మూకశ్మీర్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. మంగళవారం శ్రీనగర్ లో కశ్మీరీ పండిట్ మఖన్ లాల్ బింద్రోను ఉగ్రవాదులు కాల్చి చంపారు.
దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖిమ్పూర్ హింసాత్మక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
ఉత్తర ప్రదేశ్లోని లఖిమ్పూర్ ఖేరీ జిల్లాలో ఆదివారం ఆందోళన చేపట్టిన రైతులపై కారులో కేంద్రహోంమంత్రి కాన్వాయ్ లోని కార్లు దూసుకువెళ్లిన ఘటనలో నలుగురు రైతులు మరణించిన విషయం
శివసేన పార్టీ ముఖ్య నాయకుడు మరియు ఎంపీ సంజయ్ రౌత్ మంగళవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు.
గుజరాత్ నగరపాలక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది.
ఉత్తరప్రదేశ్ లోని లఖిమ్పూర్ ఖేరీ జిల్లాలో ఆదివారం కేంద్రమంత్రి కుమారుడు నడిపిన కారు ఢీకొని రైతులు మరణించడం,ఆ తర్వాత చోటు చేసుకున్న ఘటనలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని
2021 ఏడాదికిగాను ఫిజిక్స్(భౌతిక శాస్త్రం)విభాగంలో ముగ్గురిని నోబెల్ వరించింది. జపాన్,జర్మనీ,ఇటలీకి చెందిన సైంటిస్టులు
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఇందిరా గాంధీ ప్రతిష్టాన్లో ఏర్పాటుచేసిన "ఆజాదీ@75-న్యూ అర్బన్ ఇండియా
ఇటీవల జరిగిన భవానీపూర్ ఉప ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిచిన వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ..గురువారం(అక్టోబర్-7,2021)ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణం చేయనున్నారు.
లక్షల మంది ప్రముఖుల గోప్యపు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి బయటికొచ్చిన ‘పండోరా పేపర్స్" ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్..కొత్త జమ్ముకశ్మీర్గా మారిందని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఓమర్ అబ్దుల్లా అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ట్వీట్ చేశారు.
ఉత్తరప్రదేశ్ లోని లఖిమ్పూర్ ఖేరీ జిల్లాలో ఇవాళ జరిగిన రైతుల నిరసనల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్దాస్(83) ఆరోగ్యం ఆదివారం మళ్లీ క్షీణించింది.
12 ఏళ్ల్లు దాటిన వారి కోసం జైడస్ క్యాడిలా ఫార్మా కంపెనీ సిద్ధం చేసిన మూడు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ "జైకొవ్-డి" ధరకి సంబంధించి కేంద్రానికి ఓ ప్రతిపాదన చేసింది జైడస్ సంస్థ.
తన ట్విటర్ అకౌంట్ పునరుద్ధరించాలంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోర్టుని ఆశ్రయించారు.
సరిహద్దుల గుండా భారత్ లోకి భారీగా డ్రగ్స్ సరఫరా చేసే ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి.
అమెరికా, బ్రిటన్ సహా అనేక దేశాల హెచ్చరికల తర్వాత కూడా తైవాన్ ను భయపెట్టడం చైనా ఆపడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా చైనా యుద్ధ విమానాలు తమ గగనతలంలోకి
జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం అర్ధరాత్రి అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని పహాలెన్ మండలం సౌజన్ గ్రామం వద్ద పాక్ వైపు నుంచి
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ తో సుదీర్ఘ అనుబంధానకి గుడ్ బై చెప్పి ఆ పార్టీ నుంచి బయటికొచ్చిన పంజాబ్ మాజీ సీఎం
స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 మరియు అమృత్ 2.0 కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం(అక్టోబర్-1,2021) ప్రారంభించారు.