Home » Author »venkaiahnaidu
భారతదేశంలోని జిల్లా హాస్పిటల్స్ లో 1 లక్ష జనాభాకు సగటున 24 బెడ్స్ మాత్రమే ఉన్నాయని నీతి ఆయోగ్ తాజా రిపోర్ట్ తెలిపింది.
తాలిబన్ల నేతృత్వంలోని అప్ఘానిస్తాన్ తాత్కాలిక ప్రభుత్వానికి తొలి విదేశీ సాయం చైనా నుంచి అందింది.
2012 ఫ్రాన్స్ ఎన్నికల సమయంలో అక్రమంగా నిధులు సేకరించారన్న కేసులో మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ(66)కి ఏడాది జైలు శిక్ష విధిస్తూ తాజాగా పారిస్ లోని ఓ కోర్టు తీర్పు వెల్లడించింది.
త్వరలోనే సీడబ్ల్యూసీ(కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ)సమావేశం జరగుతుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా తెలిపారు.
ఈ ఏడాది ప్రారంభంలో ముంబైలోని ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్ధాల వాహనం కేసుని హ్యాండిల్ చేస్తున్న ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్బీర్ సింగ్ అదృశ్యమయ్యాడు
అవకాశం దొరికినప్పుడల్లా కేంద్ర హోంమంత్రి అమిత్షా, ఆర్ఎస్ఎస్ పై నిప్పులు చెరుగుతూ ఉండే కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఉన్నట్లుండి ఆర్ఎస్ఎస్,అమిత్ షాపై ప్రశంసల వర్షం
కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తన సొంత రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటించిన సందర్భంగా సంప్రదాయ నృత్యంతో ఆకట్టుకున్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్గా ఉన్న జనరల్ మార్క్ మిల్లీ..దేశ అధ్యక్షుడి ఆలోచనలను చైనా జనరల్కు ఫోన్ చేసి ముందే చెప్పేన వ్యవహారం
చండీగఢ్లోని పంజాబ్ భవన్ లో పంజాబ్ సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీతో నవజ్యోత్ సింగ్ సిద్ధూ భేటీ ముగిసింది. రెండు రోజుల క్రితం పీసీసీ పదవికి రాజీనామా చేసిన సిద్ధూ
అదానీ గ్రూప్ చైర్మన్ మరియు ఆసియాలో 2వ అత్యంత ధనవంతుడైన గౌతమ్ అదానీ(59)కి కరోనా కాలం అద్భుతంగా కలిసి వచ్చింది. గత ఏడాది కాలంలో గౌతమ్ అదానీ, ఆయన కుటుంబ సభ్యుల మొత్తం సంపద ఏకంగా
ఉత్తరకొరియా ప్రభుత్వంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్..తన సోదరికి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. ప్రస్తుతం కిమ్ జోంగ్ ఉన్ కి సలహాదారుగా
తాలిబన్ ప్రభుత్వం తమ హక్కులను కాలరాస్తుందంటూ అప్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ లో మహిళలు ఆందోళనకు దిగారు.
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులను దిగ్బంధనం చేసిన రైతులను ఖాళీ చేయించాలని కోరుతూ నోయిడా నివాసి మోనికా అగర్వాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడు, జపాన్ మాజీ విదేశాంగ మంత్రి ఫుమియో కిషిడా జపాన్ కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలను స్వీకరించనున్నారు. అధికార పార్టీలో నిర్వహించిన
గోవా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్రంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం కాంగ్రెస్ పార్టీకి,ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గోవా మాజీ సీఎం
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్ లో అధికార కాంగ్రెస్ లో రాజకీయ సంక్షోభంపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ తనదైన స్టైల్ లో సెటైర్లు వేశారు.
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బరిలో ఉన్న దక్షిణ కోల్ కతాలోని భవానీపుర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక గురువారం జరగనున్న నేపథ్యంలో అధికారులు భద్రతను కట్టదిట్టం చేశారు.
అఫ్ఘానిస్తాన్ కు కమర్షియల్ విమాన సర్వీసులను పునరుద్ధరించాలని భారత్ ను తాలిబన్ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు అప్ఘాన్ పౌరవిమానయాన శాఖ.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్
ఢిల్లీ పర్యటనలో ఉన్న పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ ఇవాళ కేంద్రహోంమంత్రి అమిత్ షాని ఆయన నివాసంలో కలిశారు.
పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి నవజ్యోత్ సింగ్ సిద్దూ బుధవారం రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త పేరు తెరపైకి వచ్చింది.