Home » Author »venkaiahnaidu
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్పిపోతున్నారు. కొద్ది రోజులుగా శ్రీనగర్ మరియు దాని పరిసర ప్రాంతాల్లో వరుస దాడులకు తెగబడుతున్నారు.
కరోనా కట్టడిలో భాగంగా విధించిన ట్రావెల్ బ్యాన్ కారణంగా భారత్ నుంచి వచ్చే సాంకేతిక నిపుణులు సహా అర్హత ఉన్న ప్రయాణికులకు వీసాల జారీని అమెరికా విదేశాంగ శాఖ నిలిపివేయడం చట్టవిరుద్ధమని
కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప సన్నిహితుల నివాసాల్లో గురవారం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.
జపాన్ రాజధాని టోక్యోలో గురువారం రాత్రి భారీ భూకంపం సంభవించింది.
పర్యాటకం ద్వారా ఆర్థికరంగానికి ఊతమిచ్చే లక్ష్యంలో భాగంగా..ఏడాదిన్నరగా విదేశీ పర్యాటకులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కేంద్రం నిర్ణయించింది.
లఖింపుర్ ఖేరి వెళ్లకుండా పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూను పోలీసులు నిర్బంధించారు.
ప్రముఖ నవలా రచయిత అబ్దుల్రజాక్ గుర్నాను .. సాహిత్యం విభాగంలో ఈ ఏడాది నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ గురువారం ప్రకటించింది.
లఖింపూర్ ఖేరి జిల్లాలో ఆదివారం చోటు చేసుకున్న హింసాత్మక ఘటన కేసులో అరెస్ట్ ల పర్వం ప్రారంభమైంది.
లఖింపూర్ ఖేరీ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
హర్యానాలో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులపై బీజేపీ ఎంపీ కారు దూసుకెళ్లింది.
దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖిమ్పూర్ ఘటనపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది.
కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు.
అరవింద్ కేజ్రీవాల్ మంచి దుస్తులు ధరించాలంటూ పంజాబ్ సీఎం చేసిన వివాదాస్పద కామెంట్స్ కు ఢిల్లీ సీఎం తనదైన స్టైల్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.
పాకిస్తాన్ మిలటరీ బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకుంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో ఆదివారం కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్లోని ఒక వాహనం దూసుకెళ్లిన ఘటనతోపాటు అనంతరం జరిగిన ఆందోళన మరణించిన
దేశంలో నాలుగు వేల మంది సివిల్ సర్వెంట్స్ కు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) శిక్షణ ఇచ్చిందని.. ఇప్పుడు వాళ్లే బ్యూరోక్రసీలో ఉండి అన్ని ప్రభుత్వ సంస్థల్ని నియంత్రిస్తున్నారని
ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝున్వాలా ఇవాళ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ తో భేటీ అయ్యారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు,రియల్ ఎస్టేట్ కింగ్.. డొనాల్డ్ ట్రంప్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
2021 ఏడాదికిగాను రసాయన శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి లభించింది.
దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖిమ్పూర్ హింసాత్మక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ