Home » Author »venkaiahnaidu
కాంగ్రెస్ లో అధ్యక్ష లేమి అంశాన్ని మరోసారి తెరమీదకి తెచ్చారు మాజీ కేంద్రమంత్రి, సీనియర్ నేత కపిల్ సిబల్. పంజాబ్ లో అధికార కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు
జమ్మూకశ్మీర్ లోని ఉరి సెక్టార్ లోకి చొరబడేందుకు ప్రయత్నించిన 19 ఏళ్ల పాకిస్తాన్ టెర్రరిస్టు "అలీ బాబర్"ఈ నెల26న భారత ఆర్మీ సజీవంగా పట్టుకోగా.. మరో ఉగ్రవాదిని హతమార్చిన విషయం
ఢిల్లీ హైకోర్టు వద్ద విధులు నిర్వహిస్తున్న ఓ పోలీసు కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు.
వరుస మిసైల్ టెస్ట్ లతో ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది ఉత్తర కొరియా. వరుస బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలు చేపడుతూ వస్తున్న ఉత్తర కొరియా మంగళవారం ఉదయం స్వల్ప దూరంలోని లక్ష్యాలను
పాకిస్థాన్లో నిరుద్యోగ రేటు తీవ్రంగా పెరుగుతోంది. ఇటీవల పాకిస్తాన్ కోర్టులో ఒక్క ప్యూన్ పోస్ట్ కోసం దరఖాస్తులు కోరగా.. 15 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
పంజాబ్ రాజకీయాలు సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి (పీసీసీ) నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే
కాన్పూర్లో ఒక ఐఏఎస్ అధికారి మత మార్పిడులను ప్రోత్సహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఢిల్లీ జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్, గుజరాత్ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పోటీచేస్తున్న భవానీపూర్ ఉప ఎన్నికను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను కలకత్తా హైకోర్టు మంగళవారం కొట్టివేసింది.
పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేయడంపై మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.
తాము మారిపోయాం..గతంలోలా ప్రవర్తించం అంటూ మొన్నటివరకు కబర్లు చెప్పిన తాలిబన్లు..అధికారంలోకి రాగానే మళ్లీ తమ పాత విధానాలనే కొనసాగిస్తున్నారు. మహిళల హక్కులు కాపాడుతాం
ఢిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) సోమవారం ఒడిశాలోని చండీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి ఆకాష్ మిసైల్ యొక్క కొత్త వెర్షన్ - ‘ఆకాష్ ప్రైమ్’ ను విజయవంతంగా
గోవా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్రంలో గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. గోవా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే లుయీజిన్హో ఫలేరో(70) కాంగ్రెస్ పార్టీ
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పై ఓ వ్యక్తి కోడిగుడ్డు విసిరాడు. సోమవారం లియాన్ సిటీలో అంతర్జాతీయ క్యాటరింగ్, హోటల్ మరియు ఫుడ్ ట్రేడ్ ఫెయిర్ (SIRHA)ను మాక్రాన్
ఆర్ఎస్ఎస్ అనుబంధ మ్యాగజైన్ 'పాంచజన్య'.. అమెజాన్ సంస్థను 'ఈస్ట్ ఇండియా కంపెనీగా 2.0' గా పోలుస్తూ ఆదివారం విడుదల చేసిన 'పాంచజన్య' టైటిల్ కవర్ తీవ్ర చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే
కోవిడ్-19 ఆనవాళ్లను గుర్తించేందుకు మరోసారి WHO(ప్రపంచ ఆరోగ్య సంస్థ)విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయని యూఎస్ మీడియా రిపోర్ట్ చెబుతోంది. దాదాపు 20మంది సైంటిస్టులతో కూడిన
సరిహద్దులో చైనా మళ్లీ క్రియాశీలకంగా మారుతోంది. తూర్పు లడఖ్లో ఘర్షణ ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై ఇరు దేశాల మధ్య దౌత్య, సైనిక చర్చలు జరుగుతున్నప్పటికీ.. సరిహద్దుల్లో భారీగా సైనిక
వెస్ట్ బెంగాల్ లోని భవానీపూర్ లో బీజేపీ-టీఎంసీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. సీఎం మమతా బెనర్జీ పోటీకి దిగిన భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల 30న ఉప ఎన్నిక జరగనున్న
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతన్నలు పిలుపునిచ్చిన 'భారత్ బంద్' ప్రశాంతంగా సాగుతోంది. అయితే 10 ఏళ్లు అయినా సరే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా
కోర్టుల్లో మహిళా న్యాయమూర్తులు చాలా తక్కువ మంది ఉన్నారని, న్యాయ వ్యవస్థలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఉండాలని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు.