Home » Author »venkaiahnaidu
వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీలో ఎన్నికలు జరుగనున్న పంజాబ్లో ఇవాళ నూతన మంత్రివర్గం కొలువుదీరింది. మొత్తం 15 మంది ఎమ్మెల్యేలు..మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ...రాష్ట్రంలో మంత్రివర్గాన్ని విస్తరించింది.
ఈనెల 13న గుజరాత్ రాష్ట్రంలోని ముంద్రా పోర్టులో రెండు కంటైనర్లలో ఉన్న 3,000 కేజీల హెరాయిన్ ని డైరక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్(DRI) అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే.
బీహార్లో ఘర ప్రమాదం సంభవించింది. ఆదివారం ఉదయం మోతిహరి జిల్లాలో సికారహనా నదిలో పడవ బోల్తా పడింది.
వచ్చే ఏడాది ప్రారంభంలో జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలిచి సత్తా చూపెట్టాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే
అంతరిక్ష యాత్రలతో స్పేస్ టూరిజంను అభివృద్ధి చేయాలనే ఉద్ధేశ్యంతో అడుగులు వేస్తున్న ప్రపంచంలో నెం.1,నెం.2 ధనవంతులుగా ఉన్న స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్,అమెజాన్ అధినేత జెఫ్
కొద్ది రోజుల క్రితం అకస్మాత్తుగా కనిపించకుండా పోయిన "వాలీ" ఆచూకీ ఎట్టకేలకు 22 రోజుల తర్వాత లభించింది. చివరిసారిగా ఐర్లాండ్లో కనిపించిన వాలీ.. తిరిగి 22 రోజుల తర్వాత ఆదివారం
నూతన సహకార విధానాన్ని త్వరలోనే కేంద్రప్రభుత్వం ప్రకటిస్తుందని కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా శనివారం తెలిపారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన
మూడు రోజుల అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ శనివారం న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యాలయానికి వెళ్లి యూఎన్ జనరల్ అసెంబ్లీ(UNGA)76 వ సమావేశంలో ప్రసంగించారు.
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో శుక్రవారం వైట్హౌస్లో సమావేశమయ్యారు. పలు అంశాలపై ఇరువురూ నేతలు చర్చించారు. అయితే ఈ సందర్భంగా
జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు మరియు బీహార్ కి చెందిన సీపీఐ నేత కన్నయ్య కుమార్, గుజరాత్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానిలు ఈనెల 28న కాంగ్రెస్ పార్టీలో
అమెరికా నేతృత్వంలో క్వాడ్ సభ్య దేశాధినేతలు మొదటిసారి ప్రత్యక్షంగా వైట్హౌస్ వేదికగా సమావేశమయ్యారు. సమావేశంలో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాని మోదీ
మరో కీలక అంశంలో భారత్ కు అగ్రరాజ్యం మద్ధతు లభించింది. ప్రపంచ శాంతిలో కీలక పాత్ర పోషిస్తున్న భారతదేశానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(UNSC)లో శాశ్వత సభ్యత్వం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. భారీ భద్రత నడుమ వైట్ హౌస్ కి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. శ్వేతసౌధంలోని ఒవెల్ ఆఫీస్ లో బైడెన్ తో భేటీ అయ్యారు.
క్రిప్టోకరెన్సీ లావాదేవీలన్నీ అక్రమమైనవేనని చైనా సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది. బిట్కాయిన్, ఎథీరియం మొదలైన డిజిటల్ కరెన్సీల వల్ల దేశ ఆర్థిక రంగంపై ప్రతికూల ప్రభావం పడుతుందని
సివిల్ సర్వీసెస్-2020 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. యూపీఎస్సీ శుక్రవారం విడుదల చేసిన సివిల్ సర్వీసెస్ పరీక్షల ఫలితాల్లో...శుభమ్ కుమార్ ఆల్ ఇండియా టాపర్గా నిలిచాడు.
కర్ణాటక మాజీ సీఎం,ఎనిమిదిసార్లు ఎమ్మెల్యే బీఎస్ యడియూరప్పను 2020-21 సంవత్సరానికి ఉత్తమ శాసనసభ్యుడిగా ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎంపిక చేసింది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ..అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కి ప్రత్యేకమైన కానుకలు ఇచ్చారు. అమెరికా పర్యనటలో ఉన్న మోదీ..శుక్రవారం వైట్ హౌస్ లో
మహిళలు ఎన్డీఏ ప్రవేశ పరీక్ష రాసేందుకు ఈ ఏడాది నుంచే అనుమతించి తీరాలని బుధవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ డిఫెన్స్ అకాడమీలో మహిళల ప్రవేశాలపై
స్పెయిన్కు చెందిన ఎయిర్బస్ డిఫెన్స్ అండ్ స్పేస్తో భారత రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం భారీ ఒప్పందం కుదుర్చుకుంది. భారత వాయుసేన రవాణా వ్యవస్థ బలోపేతం కోసం