Home » Author »venkaiahnaidu
బ్యాంకుల మొండి బకాయిల పరిష్కారానికి సంబంధించి బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటులో కీలక ముందడుగు పడింది.
దేశ యువతలో వ్యక్తిత్వం, క్రమశిక్షణ, నిస్వార్థ సేవను ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేసే దేశంలోని అతిపెద్ద సంస్థ NCC. అయితే నేషనల్ కెడెట్ కార్ఫ్స్(NCC)ను ప్రస్తుత
ఢిల్లీలో కొత్తగా నిర్మించిన రక్షణశాఖ ఆఫీసులను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించారు.
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు(సెప్టెంబర్-17) సందర్భంగా దేశవ్యాప్తంగా 1.5 కోట్లకు పైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
గుజరాత్లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.
సీపీఐ నేత, జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ గ్రెస్లో చేరడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది.
పెట్రోల్-డీజిల్ ని జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశం పరిశీలించే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం.
భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా నేతృత్వంలో 2017లో ఏర్పాటైన క్వాడ్ కూటమిపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది.
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కేంద్రంతోపాటు యూపీ, రాజస్థాన్,ఢిల్లీ, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలకు మంగళవారం నోటీసులు జారీ చేసిం
వెస్ట్ బంగాల్లో భవానీపుర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం మమతా బెనర్జీ ఇవాళ హిందీ దివస్ సందర్భంగా చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు
దేశంలో రాజకీయ నాయకులెవరూ ఆనందంగా లేరంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు.
జమ్మూ కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో మంగళవారం భద్రతా దళాలపై ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు.
బీహార్ లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓ అభ్యర్థి ఊరేగింపుగా గేదెపై వెళ్లి నామినేషన్ దాఖలు చేశాడు.
భారత మాజీ రాష్ట్రపతి జ్ఞానీ జైల్ సింగ్ మనవడు ఇంద్రజిత్ సింగ్ సోమవారం బీజేపీలో చేరారు.
కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఆస్కార్ ఫెర్నాండెజ్(80) కన్నుమూశారు.
ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ "జెట్ ఎయిర్వేస్" తిరిగి మార్కెట్ లోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తాము ఇప్పటికే సమర్పించిన అఫిడవిట్ సరిపోతుందని, సవివరంగా మరో అఫిడవిట్ దాఖలు చేయాలని అనుకోవడం లేదని
గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ సోమవారం(సెప్టెంబర్-13,2021)ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్..భూపేంద్ర పటేల్ చేత ప్రమాణస్వీకారం చేయించారు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొన్ని దేశాల్లో కోవిడ్ కేసులు మళ్ళీ క్రమంగా పెరుగుతున్నాయి.
గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికైన భూపేంద్ర పటేల్ రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు.