Home » Author »venkaiahnaidu
అప్ఘానిస్తాన్ నుంచి అమెరికా సైన్యం పూర్తిగా నిష్క్రమించిన నేపథ్యంలో దేశంలో పరిపాలనా వ్యవహారాలపై తాలిబన్లు దృష్టి పెట్టారు.
భారీ వర్షాలతో అమెరికాలోని పలు రాష్ట్రాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. ఐడా తుఫాను కారణంగా పలు రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి.
అప్ఘానిస్తాన్లో పరిణామాలను చైనా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తోందని ఐరాసలో అమెరికా మాజీ దౌత్యాధికారి నిక్కీ హేలీ హెచ్చరించారు.
భారత సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉన్న తన రెండు ఎయిర్ బేస్ లను పాకిస్తాన్ పునరుద్ధరించింది.
వెబ్ పోర్టల్స్, సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న నకిలీ వార్తల పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
మయన్మార్ గుండా హిందూ మహా సముద్ర ప్రాంతంతో తమ దేశాన్ని అనుసంధానించే కొత్త రైల్వే మార్గాన్ని ఆగస్టు-25న చైనా ప్రారంభించింది. చైనా వైపు బోర్డర్ లో దీన్ని ప్రారంభించింది.
సుదీర్ఘంగా సాగిన విభజన పంచాయతీకి తెరపడింది. రాష్ట్ర పక్షి, రాష్ట్ర జంతువు వివరాలపై లడఖ్ యంత్రాంగం సృష్టతనిచ్చింది.
కరోనా వ్యాక్సిన్ కేంద్రాల వద్ద ప్రతిరోజూ తొక్కిసలాటలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో విస్తృత సాంకేతికత ద్వారా దగ్గర్లోని వ్యాక్సిన్ కేంద్రాల సమాచారంతో పాటు ఇతర సేవలను అందించేందుకు
ఉత్తర శ్రీలంకలో తన అడుగులను విస్తరించడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలు భారత్ కు ఇబ్బందికరంగా మారాయి. ఉత్తరశ్రీలంకలో పెద్ద ఎత్తున ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు చేపడుతున్న చైనా
దేశంలో గ్యాస్,డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీడీపీ పెరుగుతోందని ప్రధాని మోదీ ఎప్పుడూ చెబుతుంటారని,జీడీపీ వృద్ధి బాటలో
మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ని కలిశారు.
అప్ఘానిస్తాన్ నుంచి అమెరికా మరియు ఇతర విదేశీ దళాల నిష్క్రమణ పూర్తైన నేపథ్యంలో అప్ఘాన్ లో ప్రభుత్వ ఏర్పాటుకి తాలిబన్ సిద్ధమవుతున్న సమయంలో పాకిస్తాన్ అధికారులలో ఇప్పుడు ఆందోళన
అప్ఘానిస్తాన్ లో మరోసారి తాలిబన్ అధికారం చేపట్టేందుకు సిద్ధమైన నేపథ్యంలో అల్ ఖైదా ఉగ్రసంస్థ మళ్లీ యాక్టివ్ అయింది.
తాలిబన్ ఆక్రమిత అప్ఘానిస్తాన్ లో ఇప్పుడు పరిస్థితులు మరింత దారుణంగా మారుతున్నాయి.
భారత్ లో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. మంగళవారం(ఆగస్టు-31,2021)ఒక్కరోజే కోటికిపైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
పంజాబ్ రాజధాని అమృత్సర్లోని జలియన్వాలా బాగ్ స్మారకంగా పునరుద్ధరించిన కాంప్లెక్స్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం వర్చువల్ గా ప్రారంభించిన విషయం తెలిసిందే.
భారత్ ఆర్ వ్యాల్యూ క్రమంగా పెరుగుతోంది.
అప్ఘానిస్తాన్ ని ఆక్రమించుకున్న తాలిబన్..మరికొద్ది రోజుల్లో ప్రభుత్వ ఏర్పాటుకి సిద్ధమవుతున్న వేళ..తొలిసారిగా ఖతార్ రాజధాని దోహలో మంగళవారం భారత్-తాలిబన్ మధ్య దౌత్యపరమైన సమావేశం
అప్ఘానిస్తాన్ లో ప్రస్తుత పరిస్థితులను మరియు అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను మరియు అప్ఘానిస్తాన్ మైనార్టీలను సేఫ్ గా స్వదేశానికి తీసుకురావడాన్ని సమీక్షించేందుకు భారత ప్రధాన మంత్రి
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్,నిఫ్టీ ఆ తర్వాత అంతకంతకూ పైకి చేరుకుంది.