Home » Author »venkaiahnaidu
ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది సినీప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్న స్పానిష్ సిరీస్ “మనీ హీస్ట్” 5వ మరియు ఫైనల్ సీజన్ మరికొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రా
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సూపర్ టెక్కు సుప్రీం కోర్టు షాకిచ్చింది.
తాలిబన్ చేతుల్లోకి అప్ఘానిస్తాన్ వెళ్లిపోయినప్పటి నుంచి కశ్మీర్ లోని ఉగ్రవాదులు తెగ సంతోషపడిపోతున్నారట. భారత్ లో ఉగ్రదాడులకు ప్రణాళికలు రచిస్తున్నారని సమాచారం.
అప్ఘానిస్తాన్ తాలిబన్ చేతుల్లోకి వెళ్లిపోవడంతో ఉగ్రవాదులు ఊపిరిపీల్చుకుంటున్నారు.
తాలిబన్ ఆక్రమిత అప్ఘానిస్తాన్లో పరిస్థితులు రోజురోజుకు మరింత ఆందోళకరంగా మారుతున్నాయి. ఇప్పటివరకు అప్ఘానిస్తాన్ పౌరులు,నాయకులు తమని కాపాడాలంటూ అంతర్జాతీయ సమాజాన్ని వేడుకుంటుండగా..
ఎన్డీయేలో భాగస్వామ్య పక్షంగానే ఉంటూ కొంతకాలంగా విపక్షాలతో గొంతు కలుపుతూ బీజేపీకి తలనొప్పి పుట్టిస్తోంది జేడీయూ పార్టీ. కొద్ది రోజులుగా జేడీయూ అధినేత,బీహార్ సీఎం నితీష్ కుమార్
దక్షిణాఫ్రికాలో బయటపడ్డ కరోనా కొత్త వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు ఉన్న వైరస్ రకాలతో పోలిస్తే.. ఈ వేరియంట్ కు మ్యుటేషన్ రేటు అధికంగా ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది.
కర్ణాటక రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామాలు చోటుచేసుకోబుతున్నట్లు తెలుస్తోంది. మాజీ సీఎం యడియూరప్ప బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు సమాచారం.
తాలిబన్ ఆక్రమిత అప్ఘానిస్తాన్లో పరిస్థితులు రోజురోజుకు మరింత ఆందోళకరంగా మారుతున్నాయి. వరుస బాంబు పేలుళ్లతో రాజధాని కాబూల్ దద్దరిల్లుతోంది.
అప్ఘానిస్తాన్ రాజధాని కాబుల్ లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సమీపంలో ఆదివారం మధ్యాహ్నాం జరిగిన రాకెట్ దాడిలో ఇప్పటివరకు ఆరుగరు మరణించినట్లు సమాచారం.
భారత్ తో రాజకీయ, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను కొనసాగించాలని అప్ఘానిస్తాన్ కోరుకుంటుందని తాలిబన్ అగ్రనేత షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టనెక్జాయ్ తెలిపారు.
హర్యానా రాష్ట్రంలోని కర్నాల్లో శనివారం బీజేపీ నేతలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయిత్
ఇవాళ కాబూల్ లో మరో భారీ పేలుడు సంభవించింది.
ప్రంచకుబేరుడు ఎలాన్ మస్క్ కి చెందిన స్పేస్ఎక్స్ సంస్థ... ఇవాళ తన వ్యోమనౌక ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం)లోని ఏడుగురు వ్యోమగాముల కోసం చీమలు, అవకాడోలు
అఫ్ఘానిస్తాన్ లోని పంజ్షీర్ ప్రావిన్స్ లో ఇంటర్నెట్ ని బంద్ చేసింది తాలిబన్.
ఆగస్టు-15న కాబూల్ ఆక్రమణతో అప్ఘానిస్తాన్ తాలిబన్ హస్తగతమైన తర్వాత ఆ దేశం నుంచి బయటపడటానికి వేలాది మంది ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
తాము పూర్తిగా మారిపోయాం..ఒకప్పటిలా మహిళల పట్ల వివక్ష చూపించం.. మహిళలు పని చేసుకోవచ్చు..మహిళలు చదువుకోవచ్చు..మహిళలకు స్వేచ్ఛ ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం అంటూ మీడియా సమావేశాల్లో
రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ ఆకాంక్షించారు.
తమిళనాడు సీఎం తీసుకున్న మరో ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు.
అఫ్ఘానిస్తాన్లో తాలిబాన్లు అధికారంలో ఉన్నప్పుడు 1999లో కాఠ్మండు నుంచి లక్నోకి బయల్దేరిన ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని పాకిస్తాన్ టెర్రరిస్టులు హైజాక్ చేసి కాందహార్కు తీసుకెళ్లి