Home » Author »venkaiahnaidu
అఫ్ఘానిస్తాన్ లో భద్రతా పరిస్థితులు మెరుగుపడే వరకు ప్రభుత్వ ఉద్యోగాలు చేసే మహిళలు ఇళ్ళకే పరిమితమవ్వాలని తాలిబన్ ప్రకటించింది.
కేరళలో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. దేశంలో కరోనా హాట్స్పాట్గా ఉన్న కేరళలో.. వరుస పండుగ(ఓనమ్) సెలవుల నేపథ్యంలో గత మూడు రోజులుగా తగ్గిన కరోనా కేసులు ఇప్పుడు పండుగ ముగిసన తర్వాత
పంజాబ్ కాంగ్రెస్ లో మరోసారి లుకలుకలుమొదలయ్యాయి. అయితే ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పైనే కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగరేశారు.
అప్ఘానిస్తాన్ నుంచి మంగళవారం భారత్ చేరుకున్నవారిలో 16మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. కరోనా సోకినవారిలో ఆరుగురు అప్ఘానిస్తాన్ సిక్కులు,హిందువులు కూడా ఉన్నారు.
ప్రజాధనంతో గత ప్రభుత్వాలు 70 ఏళ్లుగా నిర్మించిన ప్రతిష్టాత్మక ఆస్తులను తెగనమ్మే ప్రక్రియను మోదీ సర్కార్ చేపట్టిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు.
మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కేంద్రమంత్రి నారాయణ్ రాణె ని ఇవాళ మధ్యాహ్నాం రత్నగిరిలో పోలీసులు అరెస్ట్ చేసిన ఘటనపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యల కేసులో మంగళవారం(ఆగస్టు-24,2021) కేంద్రమంత్రి నారాయణ్ రాణెను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్ చేశారు.
భారత స్థూల దేశీయోత్పత్తి (GDP)ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి త్రైమాసికంలో దాదాపు 18.5 శాతం ఉండవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అంచనా వేసింది.
కొవిడ్ వ్యాక్సినేషన్ డిజిటల్ సర్టిఫికెట్ల జారీ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
జమ్ము కశ్మీర్లోని శ్రీనగర్ లో సోమవారం భద్రతా దళాలు- ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తొయిబా ఆధ్వర్యంలో నడిచే ది రెసిస్టెన్స్ ఫ్రంట్(TRF)కి చెందిన టాప్ కమాండర్లు
ప్యాసింజర్ వెహికల్ రంగంలో డీలర్ డిస్కౌంట్ కంట్రోల్ పాలసీ అమలు చేయడం ద్వారా యాంటీ-కాంపిటీటివ్(పోటీ-వ్యతిరేక)కార్యకలాపాలకు పాల్పండిందన్న కారణాలతో మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ కి
అఫ్ఘానిస్తాన్ తమ వశమైపోయినట్టేనని సంబరపడిపోతున్న తాలిబన్లకు తాజాగా ఊహించని షాక్ తగిలింది.
అప్ఘానిస్తాన్ ని ఆక్రమించుకున్న తాలిబన్...త్వరలో ప్రభుత్వ ఏర్పాటుకి సిద్ధమైన క్రమంలో అక్కడి మీడియా స్వేచ్ఛపై అందరిలో తీవ్ర సందేహాలు నెలకొన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది సినీప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్న స్పానిష్ సిరీస్ "మనీ హీస్ట్" సీజన్ 5
కులాలవారీగా జనగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. కేంద్రంపై ఒత్తిడి పెంచే పనిలో నిమగ్నమయ్యారు బీహార్ సీఎం నితీశ్ కుమార్.
అప్ఘానిస్తాన్ ని ఆక్రమించుకున్న తాలిబన్..త్వరలో అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకి సిద్ధమవుతున్న క్రమంలో ఆ దేశ పరిస్థితులపై చర్చించేందుకు గురువారం ఆల్ పార్టీ మీటింగ్
బిట్ కాయిన్ ధర మళ్లీ క్రమంగా పెరుగుతోంది. కొన్ని వారాలుగా 30-40 వేల డాలర్ల మధ్యలో ఊగిసలాడుతూ వచ్చిన బిట్ కాయిన్ ధర ఇప్పుడు మళ్లీ రికవరీ బాట పట్టింది.
తమిళనాడులోని నాలుగు జిల్లాల బీజేపీ అధ్యక్షులకు జాక్ పాట్ తగిలింది.
మన అస్థిరమైన పొరుగుదేశంలో(అప్ఘానిస్తాన్)ప్రస్తుతం సిక్కులు, హిందువులు ఎదర్కొంటున్న అత్యంత దయనీయ పరిస్థితులను చూసినప్పుడే పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలు కచ్చితంగా