Home » Author »venkaiahnaidu
అప్ఘానిస్తాన్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని భారతదేశ విభజన నాటి పరిస్థితులతో పోల్చారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్.
జమ్ముకశ్మీర్ను ప్రస్తుత తాలిబన్ల ఆక్రమణలోని అప్ఘానిస్తాన్ తో పోలుస్తూ పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
బీహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని అఖిలపక్ష బృందం సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలవనుంది.
భారతీయ సోదరులు,సోదరీమణులు తమను కాపాడారని అప్ఘానిస్తాన్ మహిళా శరణార్థి తెలిపింది.
అప్ఘానిస్తాన్ లో ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే తాలిబన్ చీఫ్ హైబతుల్లా అఖుంద్జాదా ఎక్కడున్నదానిపై ఇంతవరకు క్లారిటీ లేదు.
ఎన్డీయే సర్కార్ కి వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇవాళ 19 పార్టీల నేతలతో వర్చువల్గా సమావేశమయ్యారు.
ఆదివారం కాబూల్ ని తాలిబన్లు ఆక్రమించడంతో అప్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం నుంచి పారిపోగా,దేశ రాజ్యంగం ప్రకారం ఆపద్ధర్మ అధ్యక్షుడిని తానేనంటూ
అప్ఘానిస్తాన్ ని ఆక్రమించుకున్న తాలిబన్ సంస్థను ఉద్దేశించి భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు.
గుజరాత్ కి చెందిన ఉపేంద్ర గోస్వామి అనే వ్యక్తి పిల్లుల కోసం ప్రత్యేకంగా ఓ ఇంటిని ఏర్పాటు చేశారు.
కాబూల్ ఆక్రమణతో అప్ఘానిస్తాన్ లో ప్రభుత్వ ఏర్పాటుకి తాలిబన్ ఏర్పాట్లు చేసుకుంటున్న విషయం తెలిసిందే.
అప్ఘానిస్తాన్ ని ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అప్ఘానిస్తాన్ విషయంలో అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అఫ్ఘానిస్తాన్కు అన్ని ఆయుధాల విక్రయాలను నిలిపివేస్తూ బైడెన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
అప్ఘానిస్తాన్లో ప్రజస్వామ్యం ఇక ఉండబోదని...అటువంటి వ్యవస్థకు తమ దేశంలో పునాది లేదని తాలిబన్ సంస్థ సృష్టం చేసింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళ రాష్ట్రంలోని వయనాడ్ కి వెళ్లిన విషయం తెలిసిందే.
పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన హింసపై సీబీఐ(కేంద్ర దర్యాప్తు సంస్థ)దర్యాప్తు జరగాలని, దీనికి సంబంధించిన కేసులన్నీ సీబీఐకి
ఆదివారం కాబూల్ లోకి ప్రవేశించడంతో అప్ఘానిస్తాన్ ని తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్ ఉగ్రసంస్థ..భారతదేశంతో అన్ని దిగుమతులు మరియు ఎగుమతులను
సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియాయమకానికి సంబంధించి 9 మంది జడ్జిల పేర్లను సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం కేంద్రానికి సిఫార్సు చే
గత ఆదివారం తాలిబన్లు రాజధాని కాబూల్ ని ఆక్రమించడంతో దేశం వదిలిపారిపోయిన అప్ఘానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఎక్కడున్నాడనేదానిపై సృష్టత వచ్చింది.
అప్ఘానిస్తాన్ ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్ సంస్థ..అతిత్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో
అఫ్ఘానిస్తాన్ లో అధికారాన్ని కైవసం చేస్తున్న తాలిబాన్లను భారత స్వాతంత్ర్య ఉద్యమకారులతో పోల్చిన సమాజ్ వాదీ పార్టీ ఎంపీ షఫీకుర్ రెహ్మన్ బుర్క్