Home » Author »venkaiahnaidu
అప్గానిస్తాన్ రాజధాని కాబూల్ లోని అధ్యక్ష భవనాన్ని తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకొన్నట్లు సమాచారం.
అఫ్ఘానిస్తాన్ లో మరికొద్ది గంటల్లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటుకానున్న నేపథ్యంలో అక్కడి పౌరుల జీవనం, వారి హక్కుల విషయంలో ఆయా దేశాలు, ప్రముఖులు ఆందోళన
తాలిబన్లతో పోరాడలేక అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అష్రఫ్ ఘనీ.. తజికిస్తాన్ కి పారిపోయినట్లు సమాచారం.
అఫ్ఘానిస్తాన్ పూర్తిగా తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దేశంలోని భారతీయులను సురక్షిదంగా స్వదేశానికీ తీసుకొస్తోంది భారత ప్రభుత్వ
అఫ్ఘానిస్తాన్ ని మళ్లీ తాలిబన్లు తమ చేతుల్లోకి తీసుకున్నారు. మరికొద్ది గంటల్లో అఫ్ఘానిస్తాన్ లో మధ్యంతర తాలిబన్ ప్రభుత్వం ఏర్పడనుంది.
తాలిబన్లతో పోరాడలేక అప్ఘానిస్తాన్ అధ్యక్ష పదవికి అష్రఫ్ ఘనీ ఆదివారం రాజీనామా చేసిన నేపథ్యంలో దేశ నూతన అధ్యక్షుడిగా తాలిబన్ కామాండర్ ముల్లా అబ్దుల్
అఫ్ఘానిస్తాన్ ప్రభుత్వం తాలిబన్లకు లొంగిపోయింది.
ఇవాళ భారతదేశం 75 వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు.
పార్లమెంటు పనితీరుపై భారత ప్రధాన న్యాయమూర్తి( CJI) ఎన్వీ రమణ పదునైన పదజాలంతో విమర్శలు గుప్పించారు. చట్టాల రూపకల్పన సమయంలో పార్లమెంట్ లో వాటిపై విసృత స
అగ్రరాజ్యంలో శ్వేతజాతీయులు లేదా తెల్లజాతీయుల జనాభా వేగంగా తగ్గిపోతోంది. గత దశాబ్ద కాలంలో మొదటిసారిగా నల్లజాతీయులతో పోలిస్తే వీరి జనాభా గణనీయంగా తగ్గింది. తాజా అమెరికా జనాభా లెక్కలను ఆ దేశ సెన్సస్ బ్యూరో గురువారం విడుదల చేసింది.
ప్రస్తుతం భారత్ లో అటు అధికార పక్షం,ఇటు విపక్షం నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సోషల్ మీడియా దిగగ్జ సంస్థ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. భారత దేశంలో కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా ఓ డైరెక్టర్ను నియమించరాదని ట్విటర్ నిర్ణయించింది.
ఆఫ్ఘానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అష్రఫ్ ఘనీ రాజీనామా చేయాలని తాలిబన్లు మరియు పాకిస్తాన్ డిమాండ్ చేస్తున్న వేళ ఇవాళ రాత్రి రేపు ఆఫ్ఘాన్ ప్రజలనుద్దేశించి అష్రఫ్ ఘనీ ప్రసంగించనున్నారని..ఈ ప్రసం
డీయూ అధినేత,బీహార్ సీఎం నితీశ్ కుమార్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవమానించారని ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ ఆరోపించారు. కులాల వారీగా జనగణన అంశంపై ప్రధానితో మాట్లాడేందుకు ఆయన అపాయింట్మెంట్ ని నితీష్ కోరగా..ఇంతవరకూ నితీష్ కి మోదీ అపాయింట్మె
వ్యాక్సిన్ మిక్సింగ్ ఓ బ్యాడ్ ఐడియా అని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మస్ సైరస్ పూనావాలా అన్నారు. ప్రతిపాదిత కోవీషీల్డ్-కోవాగ్జిన్ మిక్సింగ్ ను ఆయన వ్యతిరేకించారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతా ఇప్పటికే బ్లాక్ కాగా..త్వరలో రాహుల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా బ్లాక్ అయ్యేలా కనిపిస్తోంది. తాజాగా రాహుల్ గాంధీ ఇన్స్టాగ్రామ్ ఖాతాపై చర్యలు తీసుకోవాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(NCPCR)ఫేస్�
ఆఫ్ఘానిస్తాన్ నుంచి నాటో, అమెరికా దళాల ఉపసంహరణతో అక్కడ మరోసారి తాలిబన్లు రాజ్యమేలడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాలిబన్ గెరిల్లా ఆర్మీ దేశంలోని ప్రధాన నగరాలను ఆక్రమిస్తూ వస్తోంది.
వెహికిల్ స్క్రాపింగ్ పాలసీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ లో వెహికల్ స్క్రాపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కోసం శుక్రవారం నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులో(Investors Summit) వర్చువల్గా పాల్గ�
ఉత్తర జపాన్ పోర్ట్ కి నుండి బయలుదేరిన పనామా దేశానికి చెందిన ఓ సరుకు ఓడ గురువారం తెల్లవారుజామున రెండు భాగాలుగా విరిగిపోయిందని జపాన్ కోస్ట్ గార్డ్ తెలిపింది.
పిల్లలపై కోవిడ్ విరుచుకుపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్లో ఉద్యోగాల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)నిర్వహించే పరీక్షలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల హింసపై ప్రశ్న అడగడంపై సీఎం మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు.