Home » Author »venkaiahnaidu
త్వరలో కోవిడ్ థర్డ్ వేవ్ రాబోతుందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో వ్యాక్సిన్ల ఉత్పత్తి కేంద్రాల పెంపుపై కేంద్రం దృష్టిసారించింది.
ప్రధాని నరేంద్రమోదీపై మరోసారి విమర్శనాస్త్రాలు ఎక్కుబెట్టారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఒలింపిక్స్లో పతకాలు గెలిచిన క్రీడాకారులతో వీడియో కాల్స్ మాట్లాడటం చాలని, వారికి హామీ ఇచ్చిన రివార్డులను అందించాలని మోదీకి చురకలు వే
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో "సముద్రాల భద్రత బలోపేతం- అంతర్జాతీయ సహకారం"పై సోమవారం వర్చువల్గా జరిగిన డిబేట్ కి భారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.
టాలీవుడ్లో హాట్టాపిక్గా మారిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)ఎన్నికలపై మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా స్పందించారు.
పార్లమెంట్ ను కుదిపేస్తున్న పెగసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్రప్రభుత్వం మౌనం వీడింది.
బీజేపీ సీనియర్ నేత, కర్నాటక పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప..పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి వివాదానికి తెరలేపారు.
జమ్ముకశ్మీర్ లోని అనంత్నాగ్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు.
మధ్యప్రదేశ్ ని కరోనా ఏమీ చేయలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ అన్నారు.
త్రిపురలో టీఎంసీని మరింత విస్తరించే ఉద్దేశ్యంతో మమతాబెనర్జీ మేనల్లుడు,టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ గతవారం త్రిపుర రాజధాని అగర్తలాలో పర్యటించిన సమయంలో ఆయన కాన్వాయ్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే.
పార్లమెంట్ వర్షకాల సమావేశాలు తొలి రోజు(జులై-19) నుంచే ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీలు అమెజాన్,ఫ్లిప్కార్ట్లకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
కాంగ్రెస్ నాయకుడు,రాజస్తాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ బీజేపీలో చేరబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది
దేశ రాజధానిలో నిరాశ్రయులకు కేజ్రీవాల్ సర్కార్ అండగా నిలిచింది.
మహారాష్ట్రలో ఆగస్టు8 వరకు మొత్తం 45 కోవిడ్ డెల్టా ప్లస్ కేసులు నమోదైనట్లు ఇవాళ ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
కోవిడ్ వ్యాక్సిన్లు తీసుకున్న వ్యక్తులు ఇప్పుడు వాట్సాప్ ద్వారా కూడా తమ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లను పొందవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
భారత సంతతికి చెందిన బ్రిటన్ ఆర్థికమంత్రి రిషి సునక్ ని డీమోట్ చేస్తానని ప్రధాని బోరిస్ జాన్సన్ హెచ్చరించినట్లు సమాచారం.
పోలీస్ స్టేషన్లలో మానవహక్కుల ఉల్లంఘన, అణచివేత కొనసాగుతుండటం ఆందోళనకరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.
తనకు కేబినెట్ హోదాను కేటాయిస్తున్నట్లు శనివారం జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైను ఆ రాష్ట్ర మాజీ సీఎం యడియూరప్ప కోరారు.
సుదీర్ఘకాలంగా ఈజిప్ట్ లోని గిజా పిరమిడ్ల పక్కన ఉంటున్న ఒకప్పటి ఈజిప్ట్ రాజు "కుఫు"వాడిన పురాతన మరియు అతి పెద్ద చెక్క పడవని అతికష్టంమీద సమీపంలోని పెద్ద మ్యూజియానికి తరలించబడిందని శనివారం ఈజిప్ట్ అధికారులు తెలిపారు.