Home » Author »venkaiahnaidu
12వ విడత సైనిక చర్చల తర్వాత తూర్పు లడఖ్లోని గోగ్రా పోస్ట్ నుంచి చైనా-భారత బలగాలు వెనక్కి తగ్గినప్పటికీ డ్రాగన్ దేశం ఎప్పుడు ఏ కొర్రీ పెట్టినా ధీటుగా స్పందించే ఏర్పాట్లను కేంద్రం చేస్తోంది.
ట్రిబ్యునల్స్లో ఏళ్ల తరబడి ఖాళీలను భర్తీ చేయకపోవడంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి.. కేంద్ర ప్రభుత్వానికి మద్దతుపై శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్రత్న రాజీవ్ ఖేల్రత్న పేరును..హాకీ లెజెండ్ "మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న"గా మారుస్తున్నట్లు శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటనను సోషల్ మీడియాలో నెటిజన్లు,ప్రముఖులు స్�
సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న మరో కోవిడ్-19 వ్యాక్సిన్ 'కొవావాక్స్'ను పెద్దలకు వినియోగించేందుకు ఈ ఏడాది అక్టోబర్లో విడుదల చేయాలని భావిస్తున్నట్లు సీరం సీఈవో అదర్ పూనావాలా శుక్రవారం తెలిపారు.
పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు బ్రిటన్ షాకిచ్చింది.
డ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటకలో సోమవారం నుంచి నైట్ కర్ఫ్యూ(రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకు),వీకెండ్ లాక్ డౌన్ కొనసాగుతుందని సీఎం బసవరాజ్ బొమ్మై శుక్రవారం ప్రకటించారు.
తూర్పు లడఖ్ లోని గోగ్రా ప్రాంతం నుంచి దళాల ఉపసంహరణకు భారత్-చైనా అంగీకరించినట్లు శుక్రవారం కేంద్రప్రభుత్వం తెలిపింది.
టోక్యో ఒలింపిక్స్లో పోరాడి ఓడిన భారత మహిళల హాకీ టీమ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యింది.
ఆఫ్గనిస్తాన్ ప్రభుత్వపు మీడియా ఇన్ఫర్మెషన్ సెంటర్ డైరక్టర్ దవా ఖాన్ మీనాపాల్ దారుణ హత్యకు గురయ్యారు.
రిలయన్స్ తో న్యాయపోరాటంలో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ విజయం సాధించింది.
తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో జాతీయ భద్రతా దళం(NSG)సిబ్బంది ఉగ్రవాద నిరోధక విన్యాసాలు చేపట్టింది.
జమ్మూ కశ్మీర్లో చొరబడడానికి సరిహద్దు అవలి వైపున ఉన్న లాంచ్ప్యాడ్ల దగ్గర దాదాపు 140 మంది ఉగ్రవాదులు వేచి చూస్తున్నారని భద్రతా దళాలకు చెందిన సీనియర్ ఉన్నతాధికారి ఒకరు గురువారం చెప్పారు.
లైంగికదాడి కేసులో గురువారం కేరళ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
పాకిస్తాన్లో హిందూ ఆలయాలపై దాడులు పెరుగుతున్నాయి.
ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలోని పాత నంగల్ గ్రామానికి చెందిన 9 ఏళ్ల దళిత బాలికపై అత్యాచారం, హత్య ఘటన దేశంలో చర్చనీయాంశంగా మారింది.
జమ్ముకశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370, ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 35(A)ని కేంద్రం రద్దు చేసి నేటికి రెండేండ్లు పూర్తయ్యాయి.
రోనా వ్యాక్సిన్ తీసుకున్నవారికి వైరస్ ముప్పు 3 రెట్లు తగ్గుతుందని తాజా పరిశోధనలో తేలింది.
ఆగస్టు 5వ తేదీ దేశ చరిత్రలో నిలిచిపోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
జర్నలిస్ట్ లు,జడ్జిలు,రాజకీయ నాయకులు,సామాజిక కార్యకర్తలు సహా పలువురు ప్రముఖుల ఫోన్ల ట్యాపింగ్ కోసం పెగసస్ స్పైవేర్ ను ప్రభుత్వం ఉపయోగించిందన్న ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు కోరుతూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా,సీనియర్ జర్నలిస్ట్