Home » Author »venkaiahnaidu
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో బుధవారం దారుణ ఘటన చోటు చేసుకుంది.
పలు కీలక తీర్పుల్లో భాగస్వామైన సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి..జస్టిస్ రోహింగ్టన్ ఫాలీ నారీమన్ ఇవాళ రిటైర్ అయ్యారు.
ఆఫ్ఘానిస్తాన్ నుంచి నాటో, అమెరికా దళాల ఉపసంహరణతో అక్కడ మరోసారి తాలిబన్లు రాజ్యమేలడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ కన్నా రెండు రోజుల ముందే ముగియడానికి విపక్షాలే కారణమని కేంద్రప్రభుత్వం తెలిపింది.
కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. విపక్షాలన్నింటినీ ఒక్కతాటిపైకి తెచ్చి మోదీ సర్కార్ పై పొలిటికల్ ఎటాక్ కి కాంగ్రెస్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
పెగాసస్ హ్యాకింగ్,వ్యవసాయ చట్టాలు,రాజ్యసభలో విపక్ష ఎంపీలపై దాడి సహా పలు అంశాలపై ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ గురువారం విపక్ష నేతలు ఢిల్లీలో నిరసన ప్రదర్శన చేపట్టారు.
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్..కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ ని లాక్ చేసినట్లు ఢిల్లీ హైకోర్టుకి తెలిపింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO)ఎంతో ప్రతిష్ఠాత్మకంగా 2019లో చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమైన విషయం తెలిసిందే.
రాష్ట్రాలు తమ సొంత ఓబీసీ జాబితాలను రూపొందించుకునే అధికారాన్ని పునరుద్ధరించే 127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు బుధవారం(ఆగస్టు-11,2021)రాజ్యసభ ఆమోదం తెలిపింది.
హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లా నుగుల్సారి ప్రాంతంలో ఇవాళ మధ్యాహ్నాం కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటివరకు 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు కన్ఫర్మ్ చేశారు.
ఇవాళ(ఆగస్టు-11,2021) లోక్సభను నిరవధిక వాయిదా వేసిన అనంతరం పార్లమెంట్ లోని తన ఆఫీసులో స్పీకర్ ఓం బిర్లా.. వివిధ పార్టీల నేతలతో సమావేశమయ్యారు.
కర్ణాటక రాజధాని బెంగళూరులో గత ఐదు రోజులుగా చిన్నపిల్లలో కరోనా కేసుల పెరుగుదల కనిపిస్తోంది.
డీఆర్డీవో(Defence Research and Development Organisation)అభివృద్ధి చేసిన నిర్భయ్ క్రూయిజ్ మిసైల్ ని ఇవాళ భారత్ విజయవంతంగా పరీక్షించింది.
చైనాలో మళ్లీ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి.
ఓబీసీ కులాలను గుర్తించే పూర్తి అధికారాలు రాష్ట్రాలే లభించేలా కేంద్రం తీసుకొచ్చిన ఓబీసీ బిల్లుకి ఇవాళ లోక్ సభ ఆమోదం తెలిపింది.
భారత్ లో కోవాగ్జిన్,కోవిషీల్డ్ వ్యాక్సిన్ల మిక్సింగ్ పై అధ్యయనానికి డీసీజీఐ(భారత ఔషధ నియంత్రణ సంస్థ)అనుమతిచ్చింది.
ఆర్టికల్ 370 ఎత్తివేసిన తర్వాత తొలిసారిగా రెండు రోజుల కశ్మీర్ పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ శ్రీనగర్ లో పార్టీ నూతన కార్యాలయం ప్రారంభించిన అనంతరం పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్ (RNESL) అమెరికాలోని మసాచెసెట్స్ ప్రధానకేంద్రంగా పనిచేసే ఎనర్జీ స్టోరేజి కంపెనీ "అంబ్రి(Ambri)"లో 50మిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతోంది.
భూతాపం కారణంగా 2030నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్కి పెరిగే ప్రమాదమున్నదని వాతావరణ మార్పులపై సమగ్రమైన శాస్త్రీయ సమాచారాన్ని సేకరించే ఐక్యరాజ్యసమితి (యునైటెడ్ నేషన్స్)కి చెందిన ఇంటర్గవర్నమెంటల్ ప్యానెల్ అన్ క
నాటో,అమెరికా దళాల ఉపసంహరణతో ఆప్గనిస్తాన్ ని మళ్లీ తిరిగి తమ ఆధీనంలోకి తీసుకునేందుకు తాలిబన్లు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.