Home » Author »venkaiahnaidu
అయోధ్యలో రామ మందిర నిర్మాణం మొత్తం(దేవాలయ సముదాయంలో మ్యూజియం, డిజిటల్ ఆర్కైవ్, పరిశోధనా కేంద్రం సహా) 2025 నాటి పూర్తి కానుందని,కానీ 2023 డిసెంబర్ నాటికే భక్తుల కోసం తెరువనున్నట్లు సమాచారం.
ప్రపంచంలోని ఎత్తైన రహదారిని తూర్పు లడఖ్లో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(BRO)నిర్మించిందని కేంద్ర ప్రభుత్వం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఆర్టీవో(Regional Transport Offices) కార్యాలయాలల్లో ఎలాంటి టెస్ట్ లేకుండానే..ట్రైనింగ్ సెంటర్ల దగ్గరే లైసెన్సు పొందేలా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
టెలికాం దిగ్గజ సంస్థ "వొడాఫోన్ ఐడియా(VIL)" నాన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి నుంచి బుధవారం కుమార్ మంగళం బిర్లా తప్పుకున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 9 న జమ్మూ కశ్మీర్ లోని శ్రీనగర్ లో పర్యటించనున్నారు.
భారత తొలి స్వదేశీ అతిపెద్ద విమాన వాహక నౌక విక్రాంత్..నేవీ అమ్ములపొదిలో చేరేందుకు రెడీ అవుతోంది.
కొవిడ్ మరణాలను తక్కువగా నమోదు చేస్తున్నారన్న వార్తలపై కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం క్లారిటీ ఇచ్చింది.
జ్రాయెల్ పై రాకెట్ దాడులు జరిగాయి.
జాతీయ భద్రతకు సంబంధించిన పెగాసస్ స్పైవేర్ ఉదంతంపై పార్లమెంట్ లో చర్చ జరిపి తీరాల్సిందేనని, హోంమంత్రి అమిషా దీనిపై సమాధానం చెప్పాలని 14 విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఫోన్ చేశారు.
Rahul Gandhi దేశ రాజధానిలో ఆదివారం అత్యాచారం, హత్యకు గురైన 9 ఏళ్ల చిన్నారి కుటుంబాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పరామర్శించారు. ఉదయాన్నే బాధితురాలి ఇంటి వెళ్లిన రాహుల్..చిన్నారి కుటుంబసభ్యులతో కాసేపు మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ కేసు
కర్ణాటక నూతన మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసింది.
గల్వాన్ ఘర్షణకు సంబంధించి మరో వీడియో బయటకు వచ్చింది.
పెంటగాన్(అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయం బిల్డింగ్)వద్ద కాల్పుల కలకలం రేగింది.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
దేశంలో కోవిడ్ వైరస్ ఉధృతి కొనసాగుతోంది. రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది.
హర్పూన్ మిస్సైళ్లను(Harpoon Joint Common Test Set)మరియు సంబంధిత పరికరాలను భారత్ కు అమ్మేందుకు అమెరికా ఆమోదం తెలిపింది.
పెగసస్ వ్యవహారంపై పార్లమెంటులో విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు ప్రధాని నరేంద్ర మోదీ.
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్(37) మరోసారి ఆరోగ్య కారణాలతో వార్తల్లోకెక్కారు.
ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. టోక్యో ఒలింపిక్స్లో పాల్గొన్న భారత అథ్లెట్లను ప్రత్యేక అతిథులుగా ఢిల్లీలోని ఎర్రకోటకు ప్రధాని మోదీ ఆహ్వానించనున్నట్లు సమాచారం.