Home » Author »venkaiahnaidu
మమతా బెనర్జీ ఐదు రోజుల ఢిల్లీ పర్యటన శుక్రవారం ముగిసింది.
ప్రధాని మోదీ తరచుగా జాతినుద్దేశించి చేసే ప్రసంగాలపై దేశ పౌరుల నుండి సలహాలు, సూచనలు ఆహ్వానిస్తారన్న విషయం తెలిసిందే.
ఇప్పటివరకు తెలిసిన అన్ని కోవిడ్ వేరియంట్ల కంటే.. డెల్టా వేరియంట్ తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుందని మరియు చికెన్పాక్స్ లాగా ఇది చాలా సులభంగా వ్యాప్తి చెందుతుందని యుఎస్ హెల్త్ అథారిటీ అంతర్గ డాక్యుమెంట్ తెలియజేస్తున్నట్లు యుఎస్ మీడియ�
కరోనా ధర్డ్ వేవ్ భయాల నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మరోమారు పొడిగించింది.
జమ్మూకశ్మీర్లోని బారాముల్లా పట్టణంలోని కాన్పొరా బ్రిడ్జికి దగ్గర్లో శుక్రవారం మధ్యాహ్నాం భద్రతా సిబ్బందిపై గ్రెనైడ్ దాడి జరిగింది.
ఉత్తరప్రదేశ్ లోని బలియా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ డిపార్ట్మెంట్లలో దాదాపు 8.72 లక్షల ఖాళీ పోస్ట్ లు ఉన్నట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో గూఢచర్యం కేసులో పాకిస్తాన్ ప్రమేయం ఉందని సీబీఐ అనుమానం వ్యక్తం చేసింది.
కర్నాటక నూతన సీఎం బసవరాజు బొమ్మై..జంతు ప్రేమికులు అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కొనియాడుతున్నారు.
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్..కాంగ్రెస్ లో చేరికకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.
దేశంలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.
ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం-కేంద్రం మధ్య మరో వివాదం మొదలైంది.
జాతీయ విద్యా విధానం(National Education Policy)ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
అసోం-మిజోరం సరిహద్దు ఘర్షణకు సంబంధించి మిజోరం అధికార పార్టీ ఎంపీ కే. వన్లాల్వేనాపై అసోం పోలీసులు కేసు నమోదు చేశారు.
గతవారం గోవాలో జరిగిన ఇద్దరు మైనర్ బాలికలపై గ్యాంగ్ రేప్ మరియు ఇద్దరు మైనర్ బాలురపై దాడి కేసు విషయమై బుధవారం అసెంబ్లీ వేదికగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
చైనాలోని అధికార చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ(CPC)ఇటీవల వందేళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఉన్న కొవిడ్ మార్గదర్శకాలను ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్లు బుధవారం కేంద్ర హోంశాఖ తెలిపింది.
భారత వారెన్ బఫెట్ గా పేరుపొందిన బిలియనీర్ ఇన్వెస్టర్ రాకేష్ ఝన్ఝన్వాలా...భారత్ లో అతి తక్కువ ఖర్చుతో కూడిన ఓ కొత్త విమానయాన సంస్థను ఏర్పాటు చేయాలని ఫ్లాన్ చేస్తున్నారు.
కోవిడ్ ఉధృతి నేపథ్యంలో భారత్కు మరోసారి భారీ సాయం ప్రకటించింది అమెరికా.