Home » Author »venkaiahnaidu
కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టే చర్యల్లో భాగంగా కొత్త కరెన్సీ నోట్ల ముద్రణ చేపట్టాలని..కరోనా కారణంగా సతమతమవుతున్న పేద ప్రజలు, చిరు వ్యాపారులకు పంపిణీ చేయాలని విపక్షాలు సహా పలువురు ఆర
పాక్ ఆక్రమిత కశ్మీర్(PoK)లో ఆదివారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీనే (పీటీఐ) మెజార్టీ స్థానాలు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
లోక్ సభలో ప్రస్తుతమున్న 543 స్థానాలను 1000కి పెంచే యోచనలో మోదీ సర్కార్ ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది.
వివాదాస్పద అసోం-మిజోరాం బోర్డర్ లో ఇవాళ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి బీఎస్ యడియూరప్ప సోమవారం రాజీనామా చేయడంతో ఆయన సొంతూరు ప్రజలు నిరాశ చెందారు.
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప రాజీనామాకు ఆ రాష్ట్ర గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆమోదం తెలిపారు.
పెగాసస్ ఫోస్ హ్యాకింగ్ వ్యవహారంపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు విచారణ కమిషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.
తమిళనాడు రామేశ్వరంలోని చారిత్రక పంబన్ వంతెనకు తృటిలో ప్రమాదం తప్పింది.
కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్ యడియూరప్పనే ఇకపై కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీతో అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పొత్తు పెట్టుకోబోతున్నట్లు వస్తున్న వార్తలను మజ్లిస్ పార్టీ తోసిపుచ్చింది.
కర్ణాటక కొత్త సీఎం బీఎల్ సంతోషన్ నియామకాన్ని బీజేపీ అధిష్ఠానం ఫైనల్ చేసినట్లు సమాచారం.
హిమాచల్ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లాలోని సంగ్లా వ్యాలీ వద్ద ఇవాళ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
మరికొద్ది నెలల్లో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.
పంజాబ్లో నవజోత్ సింగ్ సిద్ధూ- అమరీందర్ సింగ్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు తగ్గించి సయోధ్య కుదిర్చిన కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు తన దృష్టిని రాజస్తాన్ పై కేంద్రీకరించింది.
అసోం రాష్ట్రంలోని గౌహతి రౌల్వే స్టేషన్ లో ఆదివారం ఉదయం 9 మంది రోహింగ్యా శరణార్థులని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉత్తర్ప్రదేశ్లోఓ ముస్లిం వృద్ధుడిపై దాడి ఘటనకు సంబంధించిన వీడియో కేసులో ట్విట్టర్ ఇండియా ఎండీ మనీశ్ మహేశ్వరికి కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది.
కాశీ విశ్వనాథ ఆలయం-జ్ఞానవాపి మసీదు కేసులో మతసామరస్యం వెల్లి విరిసింది.
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారన్న విషయం తెలిసిందే.
టోక్యో ఒలంపిక్స్ 2021 ప్రారంభ వేడుకలో(ఓపెనింగ్ సెర్మనీ) భారతీయ అథ్లెట్లు పాల్గొన్నారు.
చైనా ను ఓ వైపు వరదలు ముంచెత్తుతుంటే ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్పింగ్.. సరిహద్దుల్లో పర్యటిస్తున్నారు.