Home » Author »venkaiahnaidu
తన మనసులోని మాటలను దేశ ప్రజలతో పంచుకునేందుకు ప్రతి నెలా చివరి ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించే రేడియో పోగ్రామ్ ‘మన్ కీ బాత్’ అత్యంత ప్రసిద్ధి పొందిన విషయం తెలిసిందే.
ఆగస్టు-15 కి ముందు దేశ రాజధానిలో ఉగ్రదాడులు జరిగే అవకాశముందని నిఘా వర్గాల హెచ్చరికలతో ఢిల్లీలో హైలర్ట్ విధించారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పార్లమెంట్ బిల్డింగ్ లోని గ్రౌండ్ ఫ్లోర్లో నాలుగో నెంబరు గదిని కేటాయించబోతున్నట్లు సమాచారం.
భారత్ లో కోవిడ్ కాలంలో సంభవించిన మరణాల సంఖ్యపై ఓ అధ్యయనంలో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి.
కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ప్రధాని నరేంద్రమోదీ.
మౌలిక వసతులు సరిగా లేని కొవిడ్ హాస్పిటల్స్ పై సోమవారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది .
మహారాష్ట్ర థానే జిల్లాలోని కల్వా ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్ల హ్యాకింగ్ వివాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు.
సామాజిక కార్యకర్తలు, వ్యాపారవేత్తలు, ఓ జడ్జి, ముగ్గురు ప్రతిపక్ష నేతలు, ఇద్దరు మంత్రులు, 40మంది పాత్రికేయుల సహా మొత్తం 300 మందికిపైగా ఫోన్లను పెగాసస్ స్పైవేర్ హ్యాక్ చేసినట్లు ఓ మీడియా సంస్థ ఆదివారం ఓ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే.
ఇజ్రాయెల్ కి చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ పెగాసస్ స్పైవేర్తో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సహా భారత్ లోని ప్రముఖుల ఫోన్లు హ్యాక్ చేసినట్లు వచ్చిన వార్తలపై సోమవారం ప్రశాంత్ కిషోర్ స్పందించారు.
ఫ్రెంచ్ కి చెందిన కృత్రిమ శరీర అవయువాల తయారీ సంస్థ "కార్మెంట్"..మొదటిసారిగా ఓ కృత్రిమ గుండెను అమ్మినట్లు సోమవారం ప్రకటించింది.
దేశంలో కోవిడ్ పరిస్థితి, వ్యాక్సినేషన్ ప్రక్రియపై చర్చిందేకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం(జులై-20,2021)ఉభయసభల ఫ్లోర్ లీడర్స్తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
భారత్ లోని కేంద్ర మంత్రులు,జడ్జిలు,జర్నలిస్టులు సహా మరికొందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ వచ్చిన వార్తా కథనాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
ని కేంద్ర మంత్రులు, జడ్జిలు,జర్నలిస్టులు, ప్రముఖుల ఫోన్లను 'పెగాసస్' అనే స్పైవేర్ సాయంతో హ్యాక్ చేసినట్లు వచ్చిన వార్తలను ఆ సాఫ్ట్వేర్ ను విక్రయించే ఇజ్రాయెల్ కి చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ ఖండించింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే..విపక్షాల ఆందోళనల నేపథ్యంలో ఉభయ సభలు మరోసారి వాయిదా పడ్డాయి.
కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు జడ్జిలు సహా పలువురి ఫోన్ల ట్యాపింగ్కు సంబంధించి రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతోంది.
ఎవరైనా రూ.100 ఇచ్చి తనతో సెల్ఫీ దిగవచ్చని మధ్యప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్.. అభిమానులు, పార్టీ కార్యకర్తలకు బంపరాఫర్ ఇచ్చారు.
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని కల్యాణ్ స్టేషన్ వద్ద ఓ రైలు డ్రైవర్ చాకచక్యం కారణంగా వృద్ధుడికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది.
కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ను తగులబెట్టారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ.
ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇట్టేహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధికారిక ట్విట్టర్ ఖాతా ఆదివారం హ్యాకింగ్ కు గురైంది.