Home » Author »venkaiahnaidu
నాటో,అమెరికా దళాల ఉపసంహరణతో ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు.
గతేడాది నవంబర్ నుంచి నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు...సోమవారం(జులై-19,2021)నుంచి పార్లమెంట్ వద్ద నిరసన తెలుపనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
సోమవారం(జులై-19,2021)నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో ఇవాళ అఖిలపక్షం సమావేశమైంది.
కేంద్రమంత్రి రామ్ దాస్ అథవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక ప్రభుత్వంలో నాయకత్వం మార్పు మరియు కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో శుక్రవారం(జులై-16,2021) సీఎం యడియూరప్ప ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు.
అమెరికా,నాటో దళాలు ఉపసంహరణ మొదలైన నేపథ్యంలో ఆఫ్ఘానిస్తాన్ ని మళ్లీ పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకునేందుకు ఆఫ్తనిస్తాన్ భద్రతా దళాలతో తాలిబన్లు భీకర పోరు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
12-18ఏళ్ల వయస్సు వారికి త్వరలోనే కోవిడ్ వ్యాకిన్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ కేసులు నమోదవ్వకముందే దాన్ని అడ్డుకోవాలని ప్రధాని మోదీ తమకు టార్గెట్ ఇచ్చారని కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ మరియు నీత్ ఆయోగ్ సభ్యుడు(హెల్త్) వీకే పాల్ శుక్రవారం తెలిపారు.
బీజేపీ ఐడియాలజీ(సిద్ధాంతం)కి భయపడేవాళ్లు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో ఉంటే, అలాంటి నేతలు వెంటనే పార్టీ నుంచి వెళ్లిపోవాలని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు.
హాస్పిటల్స్ లో చేరాల్సిన పరిస్థితిని తగ్గించడంలో, మరణాలను తగ్గించడంలో కరోనా వ్యాక్సిన్లు కీలకంగా పని చేశాయని తాజా ఐసీఎంఆర్ అధ్యయనం తెలిపింది.
పంజాబ్ కాంగ్రెస్ లో సంక్షోభం ముదిరిన నేపథ్యంలో మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇవాళ ఢిల్లీలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు.
భారత్తో శాంతి చర్చలపై అడిగిన ప్రశ్నకు మరోమారు దాటవేసే ప్రయత్నం చేశారు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్.
ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్లకు, అక్కడి భద్రతా దళాలకు మధ్య జరుగుతున్న భీకర పోరును చిత్రీకరించేందుకు వెళ్లిన ప్రముఖ భారతీయ జర్నలిస్టు, పులిట్జర్ అవార్డు గ్రహీత డానిష్ సిద్ధిఖీ మరణించారు.
దేశంలో డ్రోన్ల వాడకం, నియంత్రణ, అనుమతులకు సంబంధించి కేంద్ర నూతన నిబంధనలను రూపొందించింది.
చైనా తన సొంత ఏరియా-51ని నిర్మిస్తోంది.
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ(జులై-15,2021)రాష్ట్రతిని కలిశారు.
పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్-కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య రాజకీయ రగడ ఇంకా చల్లారలేదని తెలుస్తోంది.
పుదుచ్చురిలో 20మందికి పైగా చిన్నారులకు కోవిడ్ సోకింది.
హర్యానాలో 100 మంది రైతులపై దేశ ద్రోహం కేసు నమోదైంది.
పంజాబ్ కాంగ్రెస్లో నెలకొన్న సంక్షోభాన్ని తెరదించేందుకు ఆ పార్టీ అధిష్ఠానం తీవ్రంగా శ్రమిస్తోంది.