Home » Author »venkaiahnaidu
దేశీయంగా అభివృద్ధి చేసిన కొత్త తరం ఆకాశ్ క్షిపణిని(Akash-NG) భారత్ విజయవంతంగా పరీక్షించింది.
మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కొంకన్ తీరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
గోవా-కర్ణాటక బోర్డర్ లోని ప్రఖ్యాత దూద్సాగర్ జలపాతం దగ్గర ఓ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.
పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా నవజోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్ లో తర్వలోనే స్కూబా డైవింగ్ అకాడమీ అందుబాటులోకి రానుంది.
వచ్చే వారం ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో సమావేశం కానున్నట్లు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.
IRCTC(ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్)టూరిజం..లేహ్-లడఖ్ కోసం ఓ టూర్ ప్యాకేజీని ప్రకటించింది
జొమాటో లిమిటెడ్ షేర్లు శుక్రవారం(జులై-23,2021)స్టాక్ మార్కెట్ లో లిస్ట్ కానున్నాయి.
పంజాబ్ పీసీసీ చీఫ్ గా నవజోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.
కరోనా సోకినట్లు తెలిసి కూడా ఓ వ్యక్తి తమ ప్రాంతం నుంచి వేరే చోటుకు విమాన ప్రయాణం చేశాడు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో వరుసగా మూడో రోజు ఉభయసభల్లో(లోక్ సభ,రాజ్యసభ)గందరగోళం నెలకొంది.
కర్ణాటక ముఖ్యమంత్రి రాజీనామాపై ఊహాగానాలు వెలువడుతున్న వేళ గురువారం బీఎస్ యడియూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశంలో అధికారిక లెక్కలతో పోలిస్తే కరోనా మరణాల వాస్తవ సంఖ్య అధికంగా ఉంటుందన్న వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
నూతన వ్యవసాయ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు.. ప్రభుత్వం ఆ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు.
ఇరుగుపొరుగు దేశాలతో చైనాకు ఘర్షణ ఇంకా కొనసాగుతోంది.
కేరళలో సగటు టెస్ట్ పాజిటివిటీ రేటు ఇంకా 10 శాతానికి మించి ఉన్న నేపథ్యంలో కేరళలో మరో వారం లాక్ డౌన్ ని పొడిగిస్తున్నట్లు సీఎం పిన్నరయి విజయన్ మంగళవారం(జులై-20,2021)ప్రకటించారు.
ఇజ్రాయెల్ కి చెందిన పెగాసస్ స్పైవేర్ ద్వారా కేంద్రమంత్రులు,విపక్ష నేతలు,జడ్జిలు,జర్నలిస్టులు సహా పలువురు ప్రముఖుల ఫోన్లు హాక్యింగ్ కు గురయ్యాయనే అంశం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే.
దేశంలో రోజువారీ అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో ఒకటైనప్పటికీ బక్రీదు సెలబ్రేషన్ల కోసం కోవిడ్ నిబంధనలను సడలిస్తూ కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది.
దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ కొరత కారణంగా ఎవ్వరూ చనిపోలేదని రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలు రిపోర్ట్ చేసినట్లు మంగళవారం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ కి తెలిపింది.
దేశ జనాభాలో మూడింట రెండు వంతుల మందిలో కోవిడ్ యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.