Home » Author »venkaiahnaidu
కరోనా వైరస్ తో మరణించిన కార్మికుల కుటుంబసభ్యులకు పింఛన్ అందించేందుకు ESIC(Employees' State Insurance Corporation )ప్రత్యేక పథకాన్ని ప్రారంభించినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి రామేశ్వర్ తెలీ తెలిపారు.
బ్యాంకు డిపాజిటర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఆర్థిక అవకతవకలు సహా ఇతర కారణాలతో ఆర్బీఐ మారటోరియం ఎదుర్కొంటున్న బ్యాంకుల్లోని డిపాజిట్ దారుల సొమ్ముకు భద్రత కల్పించేలా బుధవారం కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
బెంగాల్ ఎన్నికల్లో అఖండ విజయం తర్వాత తొలిసారిగా ఐదు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన మమతా బెనర్జీ ఇవాళ(జులై-28,2021)కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు.
ఆఫ్గనిస్తాన్ ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునేందకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న తాలిబన్లు ఇప్పుడు చైనా చెంతకు చేరారు.
భారత్లో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ బుధవారం(జులై-28,2021)ఉదయం ఢిల్లీలో బౌద్ద ఆధ్యాత్మిక గురువు దలైలామా ప్రతినిధి నోడుప్ డాంగ్చుంగ్తో భేటీ అయ్యారు.
బుధవారం ఉదయం సుప్రీంకోర్టులో అరుదైన దృశ్యం కనిపించింది.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై పార్లమెంటులో చర్చించాలని కొన్ని రోజులుగా విపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
కోవిడ్ వ్యాక్సిన్ల సామర్ధ్యంపై ముఖ్యంగా వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త కోవిడ్ వేరియంట్లపై వ్యాక్సిన్ల ప్రభావం గురించి చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.
దేశంలో కోవిడ్ రెండోదశ విజృంభణ సమమంలో 15 లక్షల మంది డాక్టర్లు మరియు ఫ్రంట్ లైన్ వర్కర్లపై ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్(AFMC) నిర్వహించిన ఓ అధ్యయనాన్ని ఉదహరిస్తూ..కోవిడ్ వైరస్ నుంచి కోవిషీల్డ్ వ్యాక్సిన్ 93శాతం రక్షణ కల్పిస్తోందని మంగళవారం కేం
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సోమవారం(జులై-26,2020)రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే.
కరోనా సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరతతో ఆక్సిజన్ కొరత వల్ల సంభవించిన మరణాలకు సంబంధించిన సమాచారాన్ని వెంటనే తెలియజేయాలని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాసింది.
రైతుల సమస్యలు, పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పార్లమెంట్లో చర్చ జరిగేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఏడు ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ కి లేఖ రాశాయి.
కేరళలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది.
కర్ణాటక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప వీరాభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు.
ఫైజర్, ఆస్ట్రాజెనెకా కంపెనీలు అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్లు తీసుకున్న6 వారాల తర్వాత యాంటీబాడీల క్షీణత ప్రారంభమవుతోందని, 10 వారాల్లోనే ఇవి 50 శాతానికిపైగా తగ్గిపోతాయని తాజా అధ్యయనం తెలిపింది.
తమిళనాడులో ఉండే కొంతమంది సమియాదీలు మనిషి పుర్రెను పట్టుకుని నృత్యాలు చేశారు.
మరికొద్ది రోజుల్లోనే పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశముందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని జె బ్లింకెన్ రెండు రోజుల భారత పర్యటనకు రానున్నారు.
రైతులని తప్పుదోవ పట్టించవద్దంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని హెచ్చరించారు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.