Home » Author »venkaiahnaidu
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రముఖ టెలికాం సేవల సంస్థ "వొడాఫోన్ ఐడియా లిమిటెడ్(VIL)" విషయంలో ఆ సంస్థ ప్రమోటర్ కుమార మంగళం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు.
135 రోజులుగా 200 అడుగుల ఎత్తున్న మొబైల్ టవర్పై కూర్చొని నిరసన చేస్తున్న పంజాబ్ కి చెందిన సురీందర్ పాల్ సోమవారం తన ఆందోళనని విరమించాడు.
సరిహద్దుల్లో సైనిక ప్రతిష్టంభనపై శనివారం భారత్-చైనా సైన్యాలు నిర్వహించిన 12వ విడత చర్చలపై సోమవారం(ఆగస్టు-2,2021) సంయుక్త ప్రకటన విడుదలైంది.
హర్యానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ్య సభ్యుడు రామ్ చందర్ జంగ్రా ముస్లిం శిల్పులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇవాళ(ఆగస్టు-2,2021) కోల్ కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో "ఖేలా హోబ్" కార్యక్రమాన్ని ప్రారంభించారు.
డిజిటల్ లావాదేవీలు సులభతరం చేసేందుకు తీసుకువచ్చిన ఎలక్ట్రానిక్ వోచర్ 'ఈ-రూపీ'ని సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
పార్లమెంట్ లో ప్రతిష్ఠంభణ నేపథ్యంలో విపక్ష పార్టీల నేతలతో కీలక సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.
పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ వివాదంపై దేశంలో తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది.
అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్(జే అండ్ జే)సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది.
ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించడంలో కొందరు రాజకీయ నేతలు ప్రత్యేక దారిని ఎంచుకుంటారు.
ప్రస్తుతం ప్రపంచాన్ని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్న కోవిడ్ డెల్టా ప్లస్ వేరియంట్ పై "కోవాగ్జిన్" ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు తేలింది.
దలైలామా వారసుడి ఎంపిక విషయంలో చైనా-టిబెట్ మధ్య ప్రస్తుతం పెద్ద వివాదం చెలరేగుతోంది.
వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కాయి.
తాలిబన్ల స్థావరాలపై ఆఫ్గాన్ సైన్యం మెరుపుదాడి చేసింది.
అమెరికాలో మరోసారి కరోనావైరస్ విజృంభిస్తోంది.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(UNSC)అధ్యక్ష బాధ్యతలను ఆగస్టు నెలకు గాను భారత్ కు అప్పగించారు.
కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతోంది.
కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఉత్తర భారతాన్ని ముంచెత్తుతున్నాయి.
రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) మిసైల్, స్ట్రాటజిక్ సిస్టమ్స్ విభాగం డైరెక్టర్ జనరల్గా ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ బీహెచ్వీఎస్ నారాయణ మూర్తి శుక్రవారం నియమితులయ్యారు.
ఉన్నత విద్య కోసం పెద్ద సంఖ్యలో భారత విద్యార్థులు అమెరికాకు క్యూ కడుతున్నారు.