Home » Author »venkaiahnaidu
అధికారంలో ఉన్న పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్యలు ఎదుర్కొంటోంది.
అప్ఘానిస్తాన్ వ్యవహారంలో అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలన్నీ బెడిసి కొడుతున్నాయి.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు అప్ఘానిస్తాన్. అసలు అప్ఘానిస్తాన్ గురించి కొన్ని ఆశక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుంది.
సెప్టెంబర్ 20 తర్వాత టీఆర్ఎస్ కొత్త రాష్ట్ర కమిటీని నియమిస్తామన్నారు కేటీఆర్. ఇందులో మహిళలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు.
కొద్ది నెలల క్రితం కరోనా హాట్ స్పాట్ గా ఉన్న ముంబైలో ఇప్పుడు మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.
అప్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ లో ఎయిర్ పోర్ట్ కి సమీపంలో బాంబు పేలుడు సంభవించింది.
అప్ఘానిస్తాన్ లోని ప్రముఖ న్యూస్ ఛానల్ "టోలో న్యూస్" రిపోర్టర్ జియార్ యాద్ ఖాన్ పై తాలిబన్లు దాడి చేశారు.
పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ " కొవిషీల్డ్" రెండు డోసుల మధ్య వ్యవధిని ప్రస్తుతమున్న 84 రోజుల నుంచి తగ్గించే ప్రతిపాదనపై కేంద్రం
సుప్రీంకోర్టులో కొత్త జడ్జీల నియామకానికి సంబంధించి సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం ఇటీవల సిఫార్సు చేసిన తొమ్మిది పేర్లను
ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితులు, భారత ప్రజల తరలింపు,భారత పెట్టుబడులకు భద్రత,వాణిజ్యం,తాలిబన్ల పట్ల ప్రభుత్వ వైఖరి అంశాలపై కేంద్రప్రభుత్వం
అధికార పార్టీతో అంటకాగే పోలీసు అధికారులు తదనంతర కాలంలో ప్రత్యర్థి పార్టీ అధికారంలోకి వచ్చినపుడు ప్రతికూల పరిణామాలను ఎదుర్కొంటున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు.
భారత్ తో తమకు ఎలాంటి సమస్య లేదని తాలిబన్ సృష్టం చేసింది.
కేరళలో కరోనా కేసులు మళ్లీ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.
మహారాష్ట్ర సీఎంపై ఉద్ధవ్ ఠాక్రేపై సోమవారం అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నారాయణ రాణేని మహారాష్ట్ర పోలీసులు మంగళవారం అరెస్ట్ చేయడం
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన మిగ్-21 బైసన్ విమానం ఇవాళ(ఆగస్టు-25,2021)రాజస్తాన్లోని బర్మర్ లో కుప్పకూలింది.
తాలిబన్ నేతలను మచ్చిక చేసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది చైనా.
ప్రజాధనంతో గత ప్రభుత్వాలు 70 ఏళ్లుగా నిర్మించిన ప్రతిష్టాత్మక ఆస్తులను జాతీయ నగదీకరణ ప్రణాళిక(National Monetisation Pipeline)పేరుతో తెగనమ్మే ప్రక్రియను మోదీ సర్కార్
మైసూర్ సమీపంలో ఓ కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్రేప్ జరిగింది.
అఫ్ఘానిస్తాన్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
చాలా ఆఫ్రికా దేశాల మాదిరిగానే జింబాబ్వే కూడా ఇప్పుడు పూర్తిగా చైనా కంట్రోలోకి వెళ్లిపోయింది.