Home » Author »venkaiahnaidu
అమెరికాలోని ట్విన్ టవర్స్ పై జరిగిన 9/11 దాడులకు శనివారం నాటికి 20 ఏళ్ళు పూర్తైన సందర్భంగా...చనిపోయాడనుకున్న అల్ ఖైదా లీడర్ అయ్మాన్ అల్ జవహరీ
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పాత శ్రీనగర్ టౌన్లోని ఖన్యార్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం 1.35 గంటల సమయంలో పోలీస్ బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
మరికొద్ది నెలల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే ప్రధాన రాజకీయపార్టీలు ప్రచారంలో పోటీ పడుతున్నాయి.
అమెరికాలో 2001, సెప్టెంబరు 11న తూర్పు అమెరికాలో ప్రయాణిస్తున్న నాలుగు విమానాలను అల్ ఖైదా ఉగ్రవాదులు ఒకేసారి హైజాక్ చేశారు.
2001 సెప్టెంబర్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్పై జరిగిన ఉగ్రదాడిలో మరణించిన ఇద్దరు వ్యక్తుల అవశేషాలు తాజాగా సానుకూలంగా గుర్తించబడ్డాయి
మహిళలను గౌరవించే విషయంలో తాలిబన్లకు, ఆర్ఎస్ఎస్కు పెద్ద తేడా లేదని మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు.
రెండు రోజుల జమ్ముకశ్మీర్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ జమ్ము సిటీలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. 'జై మాతా ది' అని నినాదాలు
పశ్చిమబెంగాల్ లో భవానీపుర్ అసెంబ్లీ స్థానానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం నామినేషన్ వేశారు.
త్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలోని కాశీవిశ్వనాథ్ ఆలయం పక్కనే ఉన్న జ్ఞానవాపీ మసీదుపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) చేస్తున్న సర్వేపై అలహాబాద్ హైకోర్టు
అఫ్ఘానిస్తాన్ లో మంగళవారం తాలిబన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో టెర్రరిస్టులు, కిడ్నాపర్లు, హత్యలను ప్రోత్సహించిన వారికి, భీకరమైన జైళ్లలో ఏళ్లపాటు కాలక్షేపం చేసిన వారందరికి పదవులు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ రెండు రోజుల జమ్మూకశ్మీర్ పర్యటనకు వెళ్లారు.
అందరూ ఎప్పుడెప్పుడూ అని ఎదురుచూసే గణేష్ మరికొద్ది గంటల్లో రానుంది. శుక్రవారం వినాయకచవితి పండుగ నేపథ్యంలో ఇప్పటికే అందరూ గణపతి విగ్రహాల ఏర్పాటులో బిజీబిజీగా గడుపుతున్నారు.
గతనెల 15న కాబూల్ అక్రమణతో యుద్ధం ముగిసిందని ప్రకటించిన తాలిబన్లు ఎట్టకేలకు మంగళవారం అఫ్ఘానిస్తాన్ లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
అఫ్ఘానిస్తాన్ లో ఇస్లామిక్ ఎమిరేట్ పేరుతో మంగళవారం తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు తాలిబన్లు.
కెనడాలోని ఒంటారియాలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోపై బుధవారం నిరసనకారులు రాళ్ల దాడి చేశారు.
అఫ్ఘానిస్తాన్లో ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు రంగం సిద్ధం చేస్తున్నారు.
అఫ్ఘానిస్తాన్ వ్యవహారంలో పాకిస్తాన్ జోక్యాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం కాబూల్లో యాంటీ-పాకిస్తాన్ ర్యాలీ జరిగింది.
40 మరణశిక్ష కేసులపై మంగళవారం నుంచి సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది.
తాలిబన్లు తమ దేశం పేరును ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ అఫ్ఘానిస్తాన్ గా నామకరణం చేసినా.. గ్రూపు తగాదాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నారు. తాలిబన్లలో భాగమైన హక్కానీ నెట్వర్క్
యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూపీ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషీ పై దేశద్రోహం కేసు నమోదైంది.