Home » Author »venkaiahnaidu
దక్షిణ కశ్మీర్లోని పుల్వామా జిల్లాలోని పంపోరే టౌన్ లోని ద్రాంగ్బాల్ ఏరియాలో శనివారం భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు.
కెనడాలోని ఉత్తర ప్రాంతమైన నునావుట్ రాజధాని ఇకాలూయిట్ సిటిలోని భూగర్భ జలాల్లోని తాగు నీటిలో అధిక శాతం ఇంధన ఆయిల్ లు ఉన్నట్లు శుక్రవారం స్థానిక అధికారులు ప్రకటించారు.
పంజాబ్ కాంగ్రెస్ లో అంతర్గత సంక్షోభం వేళ ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఢిల్లీలో కలిశారు.
తీవ్ర జ్వరం,నీరసంతో బాధపడుతూ రెండు రోజుల క్రితం మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన విషయం తెలిసిందే.
ఇటీవల శ్రీనగర్ లో పౌరుల హత్యల్లో ఇన్వాల్వ్ అయిన లష్కర్ ఏ తోయిబాఉగ్రవాది బషీర్ షేక్ ఇవాళ పుల్వామా ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు.
బ్రిటన్ అధికార కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపీ డేవిడ్ అమ్మెస్(69)శుక్రవారం ఓ చర్చిలో దారుణ హత్యకు గురయ్యారు.
గ్లోబల్ హంగర్ ఇండెక్స్( ప్రపంచ ఆకలి సూచీ)లో భారత్ ర్యాంకు 101వ స్థానానికి పడిపోవడంపై ఇవాళ ట్విట్టర్ వేదికగా స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని జష్పూర్ జిల్లా లో ఇవాళ నిర్వహించిన దసరా ర్యాలీలో ప్రమాదం చోటుచేసుకుంది
స్వాతంత్య్రం అనంతరం మొదటిసారి రక్షణ రంగంలో భారీ సంస్కరణలను తమ ప్రభుత్వం చేపట్టిందని, దీంతో గతంలో ఎన్నడూ లేనంతగా నేడు రక్షణ రంగంలో పారదర్శకత, విశ్వాసం పెంపొందాయని ప్రధానమంత్రి
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ (75) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ
అప్ఘానిస్తాన్ లో మరోసారి భారీ పేలుడు సంభవించింది. కాందహార్లోని షియా మసీదులో శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో
మిసైల్ మ్యాన్ గా పేరుపొందిన మాజీ రాష్ట్రపతి, దివంగత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 90వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు.
ఈ సారి మోదీని పేరు చెప్పుకుని ఎన్నికలు వెళితే విజయం సాధించడం కష్టమేనంటూ కేంద్ర సహాయమంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాలిబన్లతో చర్చలకు భారత్ రెడీ అయింది.
10,12 తరగతుల ఫస్ట్ టర్మ్ బోర్డు పరీక్షలపై గురువారం సీబీఎస్ఈ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది నవంబర్- డిసెంబర్లో ఆఫ్లైన్ విధానంలో 10,12 తరగతుల ఫస్ట్ టర్మ్ ఎగ్జామ్స్ జరుగుతాయని
వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 స్థానాలకు గాను... సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) 400 స్థాసాల్లో విజయం సాధిస్తుందని ఆ పార్టీ చీఫ్,మాజీ సీఎం
దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖింపూర్ ఖేరీ ఘటనపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)...గురువారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా సహా
దసరా వేడుకల వేళ బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాలపై దాడులకు తెగబడ్డారు దుండగులు. కూమిల్లా,చాంద్పుర్, ఛత్తోగ్రామ్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారు
జపాన్ నూతన ప్రధాన మంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు సభ్యుల ఆమోదంతో 10 రోజుల క్రితమే ప్రధానిగా బాధ్యతలను చేపట్టిన "ఫుమియో కిషిడా"
దక్షిణ తైవాన్ లోని కాహ్సియుంగ్ నగరంలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో 13 అంతస్తుల భవనంలో