Home » Author »venkaiahnaidu
దేశవ్యాప్తంగా కలకలం రేపిన అక్టోబర్-3,2021నాటి లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డ్రగ్స్కు బానిస, డ్రగ్స్ వ్యాపారి అంటూ కర్ణాటక బీజేపీ చీఫ్ నలిన్ కుమార్ కతీల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హుబ్లీలో జరిగిన పార్టీ
కశ్మీర్ లో గత కొద్ది రోజులుగా మైనార్టీలైన హిందువులు,సిక్కులతో పాటు స్థానికేతరులను ఉగ్రవాదులు కాల్చిచంపుతున్న విషయం తెలిసిందే. గడిచిన రెండు వారాల్లో శ్రీనగర్ సహా కశ్మీర్ లో
వచ్చే ఏడాది ప్రారంభంలో జరుగనున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ పోటీ చేస్తారని కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే
జమ్మూ కశ్మీర్ లోని స్థానికేతరులందరికీ ఏకే-47లు ఇవ్వాలని బీహార్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే జ్ఞానేంద్ర సింగ్ జ్ఞాను డిమాండ్ చేశారు. దీనివల్ల ఉగ్రవాదుల నుంచి తమను తాము రక్షించుకోవడం
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఎంఐఎం అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. సోమవారం హైదరాబాద్ లో నిర్వహించిన మిలాద్-ఉన్-నబీ కార్యక్రమంలో పాల్గొన్న
కశ్మీర్ లో కొద్ది రోజులుగా కొనసాగుతున్న పౌరుల హత్యల వెనుక పాకిస్తాన్ హస్తమున్నట్లు తెలుస్తోంది. పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ ఆధ్వర్యంలోనే కశ్మీర్ లోని స్థానికేతరులు,మైనార్టీలు(హిందువుల
ఉత్తర్ప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే ఇంద్ర ప్రతాప్ తివారీకి ఐదేళ్ల జైలు శిక్ష పడింది. కాలేజీలో అడ్మిషన్ కోసం నకిలీ మార్క్స్ లిస్ట్ సమర్పించిన కేసులో సోమవారం ఇంద్ర ప్రతాప్ తివారీ
వరుసగా మూడవ రోజు కూడా ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తోన్న రైతులకు అనుకూలంగా మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల ఉద్యమంపై మొదటినుంచి సానుకూల వ్యాఖ్యలు
తొలి నల్లజాతి అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి కోలిన్ పావెల్(84) కన్నుమూశారు. కోవిడ్ -19 సంబంధిత సమస్యలతో పావెల్ మరణించినట్లు ఆయన కుటుంబం సోమవారం ప్రకటించింది.
పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ సోమవారం విద్యుత్ బిల్లుల కాపీలను తమ రుణమాఫీకి చిహ్నంగా దహనం చేశారు.
కేంద్రప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రసాయన ఎరువుల ధరల భారం నుంచి రైతులకు భారీ ఉపశమనం కలిగించేలా ఎరువులపై రాయితీని భారీగా పెంచినట్లు
బంగ్లాదేశ్లో హిందువులపై కొనసాగుతున్న దాడులను ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీమ్ ఖండించారు. హిందువులపై దాడుల నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా తీరుపై తస్లీమా
ఉత్తరాఖండ్ లోని ఫేమస్ చార్ధామ్ యాత్రను మరోసారి తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే ఈ సారి నిలిపివేయడానికి కారణం
దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. సామన్యుడికి భారంగా మారిన ఇంధన ధరలను తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది.
ఈ ఏడాది ఆగస్టులో తొలిసారి అణు సామర్థ్యం కలిగిన ఓ హైపర్సోనిక్ మిసైల్ పరీక్షను చైనా మిలటరీ చేపట్టినట్లు వచ్చిన వార్తలను డ్రాగన్ ఖండించింది. తాము పరీక్షించింది
సరిహద్దుల్లో భారత్తో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా దెయ్యం వదిలించేందుకు భారత్ "త్రిశూలంతో" రెడీగా ఉంది. గతేడాది గల్వాన్ వ్యాలీలో భారత సైన్యంపై ఇనుప రాడ్ల తరహా ఆయుధాలతో చైనా
కేరళలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెరియార్ నదిపై నిర్మించిన ఇడుక్కి డ్యాంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. అక్టోబర్ 16 మరియు అక్టోబర్ 17 మధ్య 24 గంటల్లోనే
ఢిల్లీలో ఈ ఏడాది తొలి డెంగీ మరణం నమోదైందని సోమవారం దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(SDMC) అధికారులు తెలిపారు.