Home » Author »venkaiahnaidu
జమ్ముకశ్మీర్ అభివృద్ధిని ఇకపై ఎవ్వరూ ఆపలేరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కశ్మీర్, జమ్మూ ప్రాంతాలు రెండూ సమష్టిగా అభివృద్ధి చెందుతాయని .. ఈ అభివృద్ధిలో యువత
ప్రధానమంత్రి నరేంద్రమోదీ త్వరలో యూరప్ పర్యటనకు వెళ్లనున్నారు. జీ 20 శిఖరాగ్ర సదస్సు , ప్రపంచ నేతల కాప్-26 సదస్సులో పాల్గొనేందుకు అక్టోబర్-29 నుంచి నవంబర్-2 వరకు ఇటలీ, బ్రిటన్
భారత్-చైనా మధ్య సరిహద్దుల్లో ఘర్షణలు మొదలై ఏడాది దాటిపోయింది. ఇప్పటికీ సరిహద్దుల్లో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారడం లేదు. ఓవైపు ఇరుదేశాల సైనికాధికారుల
దక్షిణ ముంబైలోని లాల్ బగ్ ఏరియాలోని అవిగ్న పార్క్ సొసైటిలో ఉన్న రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. బిల్డింగ్ లోని 19వ అంతస్తులో మంటలు వ్యాపించ
పలు రాష్ట్రాల్లో సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీని వీడుతున్న నేపధ్యంలో తాజాగా ఒడిషాలో హస్తానికి గట్టి ఎదుదెబ్బ తగిలింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఒడిషాలో
అంతర్జాతీయ ఆర్థిక సాయం పొందే విషయంలో పాకిస్తాన్కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో వర్చవల్గా నిర్వహించిన మూడురోజుల ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్
మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజస్తాన్ లోని ఝున్ ఝునులో జరిగిన ఓ కార్యక్రమంలో మాలిక్ మాట్లాడుతూ...తాను జమ్ముకశ్మీర్ గవర్నర్గా ఉన్న సమయంలో
శుక్రవారం జాతినుద్దేశించిన చేసిన ప్రసంగంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. భారతదేశంలో మరియు విదేశాలలోని నిపుణులు..భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి
ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఇవాళ జాతినుద్దేశించి ప్రధాని మాట్లాడుతూ...
ఉద్యోగ భద్రత మరియు మెరుగైన పని పరిస్థితులు కల్పించాలని డిమాండ్ చేస్తూ దక్షిణ కొరియా ప్రధాన కార్మిక గ్రూపు-కొరియన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (KCTU)..సియోల్ డౌన్టౌన్తో సహా
ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించునున్నారని ఓ ట్వీట్ లో ప్రధాని కార్యాలయం పేర్కొంది. ఏ అంశంపై
రష్యాలో కరోనా ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతుండటం, కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయకపోవడంతో రష్యాలో కరోనా విజృంభిస్తోంది. రష్యాలో గురువారం
దేశంలోని 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని అర్హులందరికీ కోవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు పూర్తయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం తెలిపింది.
దేశంలోని 95శాతం మందికి అసలు పెట్రోలే అవసరం లేదంటూ యూపీ మంత్రి ఉపేంద్ర తివారి వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్లో జలాన్లో గురువారం మంత్రి ఉపేంద్ర తివారీ విలేఖరులతో మాట్లాడారు.
శంలో కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ గురువారం నాటికి 100 కోట్లు పూర్తవడంపై సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా హర్షం వ్యక్తం చేశారు.
దేశంలోని పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా హరిద్వార్ జిల్లాలోని రూర్కీ ప్రాంతంలోని గాధరోనా గ్రామం నుంచి గడిచిన నాలుగు రోజుల్లో సేకరించిన 160
దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ వంద కోట్లు దాటిన సందర్భంగా గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రత్యేక గీతాన్ని, ఏవీ(ఆడియో-విజువల్)ని విడుదల చేశారు.
ప్రపంచంలోనే తొలిసారిగా కోవిడ్ కేసులు వెలుగులోకి వచ్చిన చైనాలో మళ్లీ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గడిచిన ఐదు రోజులుగా చైనాలోని ఉత్తర, వాయవ్య ప్రాంతాల్లో కొత్తగా కేసులు
డెల్టా వేరియంట్ కారణంగా సంభవించే మరణాలను అడ్డుకోవడంలో కోవిషీల్డ్,ఫైజర్ కోవిడ్ వ్యాక్సిన్ 90శాతం ప్రభావవంతంగా పనిచేస్తాయని తేలింది. ఈ మేరకు న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో
వచ్చే ఏడాది ప్రారంభంలో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునే దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ.