Home » Author »venkaiahnaidu
కరోనావైరస్ నేపథ్యంలో గతేడాది మార్చి నుంచి నలిచిపోయిన షెడ్యూల్డ్ అంతర్జాతీయ విమాన సర్వీసులను డిసెంబర్ 15 నుండి తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్లు శుక్రవారం పౌర విమానయాన
దక్షిణాఫ్రికాలో తాజాగా బయటపడ్డ కోవిడ్ కొత్త వేరియంట్ బి.1.1.529 ఇప్పుడు ప్రపంచదేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. దక్షిణాఫ్రికాలో మొదటిసారిగా గుర్తించబడిన పెద్ద సంఖ్యలో ఉత్పరివర్తనాలతో
వారసత్వ రాజకీయాలు, కుటుంబ పార్టీలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో శుక్రవారం నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో పాల్గొని
దక్షిణాఫ్రికాలో తాజాగా బయటపడ్డ కోవిడ్ కొత్త వేరియంట్ బి.1.1.529 ఇప్పుడు ప్రపంచదేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. దక్షిణాఫ్రికాలో మొదటిసారిగా గుర్తించబడిన పెద్ద సంఖ్యలో ఉత్పరివర్తనాలతో
దక్షిణాఫ్రికా, హాంకాంగ్ మరియు బోట్స్వానా దేశాలలో కోవిడ్ కొత్త వేరియంట్ కలకలం రేపిన నేపథ్యంలో ఆ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కఠినమైన స్క్రీనింగ్ మరియు టెస్టింగ్ కోసం
జర్మనీ,ఆస్ట్రియా,రష్యా సహా పలు యూరప్ దేశాల్లో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్న వేళ యూరోపియన్ యూనియన్ కు చెందిన డ్రగ్ రెగ్యులేటర్-యురోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ(EMA) కీలక నిర్ణయం
ప్రపంచంలో తొలిసారిగా దక్షిణ కొరియాలోని బూసాన్ నగర తీరంలో నీటిపై తేలియాడే నగరాన్ని నిర్మించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక తీర పట్టణాల తరహాలోనే బూసాన్కు కూడా సముద్ర మట్టాల
కేంద్ర దర్యాప్తు సంస్థ(CBI) స్పెషల్ డైరెక్టర్ ప్రవీణ్ సిన్హా.. ఆసియా ప్రతినిధిగా ఇంట్పోల్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి గురువారం ఎన్నికయ్యారు.
పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సిద్ధూ ఆ రాష్ట్రంలోని సొంత ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. గురు గ్రంథ్ సాహిబ్ను అపవిత్రం చేయడం, మాదక ద్రవ్యాల మాఫియాపై నివేదికలను తక్షణమే
ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన ఛాతి నొప్పితో
దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ బయటపడింది. దేశంలో కొత్త కోవిడ్ కేసుల పెరుగుదలకు ఈ వేరియంటే కారణమని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు గురువారం తెలిపారు. B.1.1.529 అని పిలువబడే
నీట్ వైద్యవిద్య ప్రవేశాల్లో రిజర్వేషన్ల విషయంలో వార్షిక ఆదాయం రూ.8 లక్షలు, అంతకన్నా తక్కువగా ఉన్న వారిని ఆర్థికంగా బలహీన వర్గాల(EWS) వారిగా పరిగణించడంపై పునరాలోచిస్తామని
స్వీడన్ తొలి మహిళా ప్రధానిగా బుధవారం పగ్గాలు చేపట్టిన మగ్దలీనా అండర్సన్(54).. గంటల వ్యవధిలోనే రాజీనామా చేశారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్కు ఆమోదం లభించకపోవడంతోపాటు,
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జెవార్లో నిర్మించ తలపెట్టిన నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో
కర్ణాటకలోని ధార్వాడ్లోని 66 మంది SDM మెడికల్ కాలేజీ విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా తేలినట్లు గురువారం(నవంబర్-25,2021)అధికారులు తెలిపారు. SDM కాలేజ్ ఆఫ్ మెడికల్ లో
వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి మరణించిన రైతుల
తాను రోజు బిక్షం ఎత్తుకునే గుడిలోని దేవుడికే సుమారు రూ. 20 వేలు దానంగా ఇచ్చింది ఓ వృద్ధురాలు. కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమంగుళూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. భిక్షం ఎత్తుకోవడం వృత్తి
స్వీడన్ తొలి మహిళా ప్రధాన మంత్రిగా మగ్దలీనా ఆండర్సన్(54)ను నియమించేందుకు ఆ దేశ పార్లమెంటు బుధవారం ఆమోదం తెలిపింది. దేశ ఆర్థిక మంత్రిగా ఉన్న మగ్దలినా ఈ నెల 4న సోషల్ డెమొక్రటిక్
హస్తిన పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు సరిహద్దు భద్రతా దళం (BSF)
జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. శ్రీ నగర్లోని రాంభాగ్లో ప్రాంతంలో బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా