Home » Author »kunduru Vinod
వరంగల్ పట్టణంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన కారు ప్రమాదవశాత్తు బస్సు కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందారు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య గత రెండు రోజులుగా పెరుగుతూ వెళ్తుంది. గడిచిన 24 గంటల్లో 9419 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,66,241కి చేరింది.
హైదరాబాద్ నగర శివార్లలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి సమయంలో ఘట్కేసర్ పరిధిలోని చౌదరిగూడ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది.
సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్ ప్రయాణించిన ఆర్మీ హెలికాప్టర్ బుధవారం నీలగిరి కొండల్లో కూలిన విషయం తెలిసిందే. అయితే ఆ దుర్ఘటనకు చెందిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ప్రమాదం జరిగిన తర్వాత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ బ్రతికే ఉన్నారని రెస్క్యూటీమ్ లోని ఫైర్మెన్ తెలిపారు. శిథిలాల నుంచి రావత్ను తాము ప్రాణాలతో బయటకు తీశామన్నారు.
తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసిన సాయితేజ పారాట్రూపర్గా ఎంపికై కఠిన శిక్షణ తీసుకున్నాడు. రావత్ దృష్టిలోపడి ఆయన వ్యక్తిగత సిబ్బందిలో ఒకరిగా చేరారు.
హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన రావత్ దంపతుల అంత్యక్రియలు శుక్రవారం ఢిల్లీలో జరగనున్నాయి. గురువారం సాయంత్రానికి రావత్ దంపతుల పార్థివ దేహాలు ఢిల్లీ చేరనున్నాయి
బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంపై స్థానికులు మీడియాతో మాట్లాడారు. లోయలోంచి పైకి వస్తున్న సమయంలో హెలికాప్టర్ కొండను ఢీకొన్నట్లు తెలిపారు.
ఈ వారం ప్రారంభం నుంచి బుధవారం వరకు బంగారం ధరలు స్థిరంగా కొనసాగగా.. గురువారం స్వల్పంగా పెరిగాయి. ఒమిక్రాన్ ప్రభావం బంగారం ధరలపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు
సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న mi-17V5 హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. రావత్ తోపాటు మొత్తం 14మందితో వెళ్తున్న ఈ హెలికాప్టర్ తమిళనాడులోని కునూరులో కుప్పకూలింది.
పాకిస్తాన్లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. నలుగురు మహిళలను వివస్త్రను చేసి దారుణంగా కొట్టారు. వీరిలో ఓ యువతి కూడా ఉన్నారు.
జగిత్యాల జిల్లా వెల్దుర్తిలో ఓ రైతు తన వ్యవసాయ పొలంలో సజీవ దహనమయ్యారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం జరగ్గా.. అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది.
మార్కెట్ విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను భారతీయ రిజర్వ్ బ్యాంక్(RBI) మరోసారి యథాతథంగా ఉంచింది.
యాపిల్ సీఈవో టీమ్ కుక్, చైనా కంపెనీలతో రహస్య ఒప్పందాలు చేసుకున్నట్లు వచ్చిన కథనం అమెరికాలో కలకలం రేపుతోంది.
నిన్నటితో పోల్చితే ఈ రోజు కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. మంగళవారం 6,822 కరోనా కేసులు నమోదు కాగా.. బుధవారం కొత్తగా 8,439 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
ఘనా దేశంలో రోడ్ సైడ్ ఫుడ్ తీసుకెళ్లిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైనది. రోడ్ సైడ్ ఫుడ్ కోర్టులో తువో జాఫీ అనే ఆహారం పార్సిల్ తీసుకుంది ఓ మహిళ ఫుడ్లో మానవ పురుషాంగం ముక్క కనిపించింది.
బంగారం ధర గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతుంది. వెండి ధర భారీగా పడిపోయింది. దేశంలో వెండిధర తగ్గితే గ్లోబల్ మార్కెట్లో మాత్రం వెండి ధర పెరిగింది.
పోలీసులు ఫైన్ వేస్తారని కాకుండా.. తమ ప్రాణాలను రక్షించుకోవాలనే ఉద్దేశంతో హెల్మెట్ ధరించాలి. నాణ్యమైన హెల్మెట్ ధరించి మీ జీవితాలను కాపాడుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇంట్లో అద్దెకు దిగుతామని చెప్పి రెండు లక్షల రూపాయలు కాజేశారు సైబర్ నేరగాళ్లు.. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది.
కేబుల్ వర్క్ చేయడానికి వచ్చిన వ్యక్తి నీచానికి పాల్పడ్డాడు. పనిచేయడానికి వచ్చి పక్కింటి మహిళపై కన్నేశాడు.. ఆమె బాత్రూమ్ లో ఉండగా.. వీడియో తీస్తూ స్థానికులకు దొరికిపోయాడు.