Home » Author »kunduru Vinod
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 7,350 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా ఆదివారం 7,774 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇల్లు షిఫ్ట్ చేసేందుకు ఓ వ్యక్తి ప్యాకర్స్ అండ్ మూవర్స్ని బుక్ చేశాడు. దీంతో షిఫ్ట్ చేసేందుకు వచ్చిన వారు సామాను వ్యాన్లో నింపి వ్యానుతోసహా పారిపోయారు.
నగర శివార్లలోని కొంపల్లిలో (Kompally) రోడ్డు ప్రమాదం జరిగింది. కొంపల్లిలోని బిగ్ బజార్ వద్ద ఆదివారం అర్ధరాత్రి మితిమీరిన వేగంతో కారు డివైడర్ను (Divider) ఢీకొని బోల్తా పడింది.
ఉన్నతచదువుల కోసం దాచుకున్న డబ్బును సైబర్ నేరగాళ్లు దోచేశారు. అధిక లాభాలను ఆశచూపి ఖాతాలో ఉన్న డబ్బును కొట్టేశారు.
ఆర్థిక మోసాలు రాను రాను పెరిగిపోతున్నాయి. నమ్మి డబ్బిస్తే నట్టేట ముంచుతున్నారు కొందరు వ్యక్తులు. తాజాగా ఇటువంటి ఘటన నగరంలో జరిగింది.
బంగారం ధర దేశ వ్యాప్తంగా పెరిగితే..తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో ఈ రోజు బంగారం ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో దానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రశాంత్.
ఆంధ్రప్రదేశ్లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ధృవీకరించంది. విజయనగరం జిల్లాకు చెందిన ఓ వ్యక్తిలో ఈ వేరియంట్ గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
హైదరాబాద్ నగరంలో యువ వైద్యుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సెలైన్ బాటిల్లో విషం కలుపుకొని శరీరంలోకి ఇంజెక్ట్ చేసుకొని మరణించాడు
దేశంలో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 7774 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,90,510కి చేరింది.
గోరఖ్పూర్ నుంచి ముంబై వెళ్తున్న స్పైస్జెట్ విమానం నాగ్పూర్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ప్లేన్ టేకాఫ్ అయిన కొద్దీ సేపటికే మహిళ అస్వస్థతకు గురైంది.
చెడ్డిగ్యాంగ్ ఆటకట్టించేందుకు ఏపీ పోలీసులు సిద్ధమయ్యారు. సీసీ కెమెరాలు వారి కదలికల ఆధారంగా నలుగురిని గుర్తించారు పోలీసులు.
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దుండిగల్ బౌరంపేటలో శనివారం అర్ధరాత్రి సమయంలో కోకాకోల కంపెనీ వద్ద ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉక్కు పోరాటానికి సిద్ధమయ్యారు. విశాఖలోని ఉక్కు పరిశ్రమను కేంద్రం ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ జనసేనాని ఒకరోజు దీక్ష చేయనున్నారు
సోషల్ మీడియాలో పరిచయమైన స్నేహితుడిని కలిసేందుకు 16 ఏళ్ల బాలిక సాహసం చేసింది. తన స్నేహితుడి కోసం స్వీడన్ నుంచి ముంబైకి ఒంటరిగా వచ్చేసింది.
ఆదివారం బంగారం ధరలు కొన్ని పట్టణాల్లో పెరగ్గా, మరికొన్ని చోట్ల తగ్గింది.. ఇంకొన్ని పట్టణాల్లో మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. నిన్న స్వల్పంగా తగ్గగా.. ఈ రోజు ఓ మోస్తరుగా ధరలు పెరిగాయ
కొన్ని దేశాల్లో పోర్న్ వీడియోలు తీయడం, చూడటం నేరం. పోర్న్పై ఆంక్షలున్న దేశానికి వెళ్లి ఫోజులిచ్చిన ఓ మోడల్కు 18 ఏళ్లవరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వరకట్న వేధింపులు తాళలేక మరో నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. పెళ్లైన మూడు నెలలకే నవవధువు చనిపోవడం గ్రామంలో విషాదం నింపింది
రోజు రోజుకి దొంగలు రెచ్చిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో చెడ్డి గ్యాంగ్ అలజడి సృష్టిస్తుంటే.. మధ్యప్రదేశ్లో వేడుకల్లోకి బంధువుల్లా చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్నారు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. శుక్రవారం 9 వేల పైచిలుకు కరోనా కేసులు నమోదు కాగా.. శనివారం కరోనా 7992 కరోనా కేసులు నమోదయ్యాయి.