Home » Author »kunduru Vinod
తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు వివాదాస్పదంగా మారాయి. ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం భారీగా తగ్గడంతో.. విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సెల్ఫీ ఫోటో దిగాలన్న కోరిక ఓ బాలికను చిక్కుల్లో పడేసింది.. పెంపుడు కుక్కతో సెల్ఫీ దిగుతున్న సమయంలో దాడి చేయడంతో 17 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది
నామినేటెడ్ పదవుల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న ఆశావహులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. పలు కార్పొరేషన్లకు చైర్మన్లను కేసీఆర్.
హైదరాబాద్ కె.పి.హెచ్.బిలో దారుణం జరిగింది. కస్టమర్ను దొంగంగా భావించిన రెస్టారెండ్ సిబ్బంది దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి మృతి చెందాడు.
మార్కులు తక్కువగా రావడంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది
ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిన చిన్నారిని ప్రాణాలతో బయటకు తీశారు అధికారులు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది
ఉత్తరభారతం చలితో వణికిపోతోంది. మరో ఐదు రోజుల్లో చలిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
గత కొద్దీ రోజులుగా బంగారం ధరల్లో పెద్ద మార్పులేమీ జరగడం లేదు. అయితే ఈ రోజు(శుక్రవారం) కొన్ని దేశంలోని కొన్ని పట్టణాల్లో బంగారం ధర భారీగా పెరగ్గా.. మరికొన్ని చోట్ల స్వల్పంగా తగ్గింద
పుష్ప మూవీ ఐదు షోలు ప్రదర్శించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. రూ.50 టికెట్ల విషయంలో డిస్ట్రిబ్యూటర్లేకే ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది.
రాజకీయ వ్యూహకర్త స్వరం మార్చారు.. కాంగ్రెస్ పార్టీ లేకుండా ప్రతిపక్షాలు ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యం కాదని తెలిపారు. రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యే ఛాన్స్ ఉందని తెలిపారు
కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు జరిగి ముగ్గురు మరణించగా.. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని పంచమహల్ జిల్లాలో చోటుచేసుకుంది
ప్రధాని మోదీ తాజాగా వారణాసిలో పర్యటించిన విషయం తెలిసిందే.. ఈ సందర్బంగా ఆయన కలిసేందుకు వచ్చిన ఓ దివ్యంగురాలి పాదాలకు మొక్కారు మోదీ
నెట్టింట్లో తనపై, తన కుటుంబ సభ్యులపై కొందరు పనికట్టుకొని మరి విమర్శలు చేస్తున్నారని.. యాంకర్ రవి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే నటించిన చిత్రం రాధేశ్యామ్. ఈ చిత్రం నుంచి ‘చలో… చలో… సంచారి! చల్ చలో… చలో! చలో అనే సాగే ఫుల్ సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేసింది.
భారత నూతన సీడీఎస్గా ప్రస్తుత ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే నియమితులయ్యారు. ఆయనకు బాధ్యతలు అప్పగిస్తూ రక్షణ శాఖ నిర్ణయం తీసుకుంది.
గచ్చిబౌలి దోపిడీకి పాల్పడిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దోపిడీతో సంబంధం ఉన్న మరికొందరి కోసం గాలింపు చేపట్టారు
లైంగిక వేధింపులు రావడంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు గోవా క్యాబినెట్ మినిస్టర్ మిలింద్ నాయక్. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి పంపారు
మరో గంటలో వివాహం అనగా.. కట్నం డబ్బు, నగలతో వరుడు పారిపోయాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరగ్గా కేసు నమోదు చేసుకున్న పోలీసులు వరుడికోసం గాలింపు చేపట్టారు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. బుధవారం 6984 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ రోజు 14 శాతం కేసులు పెరిగాయి.
విమాన ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు విడిచిన ఘటన కరేబియన్ దీవుల్లోని డొమినికన్ రిపబ్లిక్లో చోటుచేసుకుంది.