Home » Author »kunduru Vinod
ఆంధ్రప్రదేశ్ లో తాజాగా కురిసిన భారీ వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్ దెబ్బతిన్న విషయం తెలిసిందే.. అక్కడ జరుగుతున్న మరమ్మత్తు పనులను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు.
లాన్స్ నాయక్ సాయితేజ భౌతిక కాయం నేడు స్వగ్రామానికి చేరుకోనుంది. కోయంబత్తూరు మీదుగా బెంగళూరు చేరుకొని అక్కడి నుంచి చిత్తూరు జిల్లా ఎగువరేగడ గ్రామానికి తీసుకొస్తారు.
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది.. అనుమానంతో భార్యను హత్యచేసి ఇంటికి తాళం వేసి పారిపోయాడో భర్త
గుంటూరు జిల్లా విషాదం చోటుచేసుకుంది. కృష్ణా నదిలో సంద్యస్నానానికి వెళ్లిన ఐదుగురు వేదపాఠశాల విద్యార్థులు, వారి గురువు ప్రమాదవశాత్తు మృతి చెందారు.
ఇంతకాలం అమాయకులను, టెక్నాలజీపై సరిగా అవగాహన లేని వారిని టార్గెట్ గా చేసుకొని ఆర్ధిక మోసాలకు పాల్పడిన సైబర్ నేరగాళ్లు.. ఇప్పుడు పెద్ద పార్టీలకే టెండర్ వేస్తున్నారు.
గడిచిన ఐదు రోజుల్లో మూడు రోజులు స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు, రెండు రెజులు స్వల్పంగా పెరిగాయి. శనివారం బులియన్ మార్కెట్లో బంగారం ధరల్లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది\
నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ కింద వచ్చే ఐదేళ్లలో 25 విమానాశ్రయాలను ప్రైవేటీకరించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని, పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వికె సింగ్ గురువారం లోక్సభలో తెలిపారు
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని ప్రభుత్వం పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం సిద్దమైనట్లు తెలుస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భాగ్యలక్ష్మి కాలానికి చెందిన నాగరేవతి(20) అనే యువతి ఈ నెల 8న స్నేహితులను కలిసేందుకు బయటకు వెళ్ళింది.
దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులిటెన్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,503 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.
దేశంలో ఒమిక్రాన్ ప్రభావం పెరిగే అవకాశం ఉందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు 23 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
బస్సు ప్రయాణం ప్రారంభమైన ఐదు నిమిషాలకే డ్రైవర్ గుండెపోటుకు గురయ్యారు. వెంటనే బస్సు పక్కకు నిలిపి సీటులోనే ప్రాణాలు వదిలారు. ఆ సమయంలో బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నారు.
మెక్సికోలో (Mexico) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలసదారులతో వెళ్తున్న ట్రక్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 49 మంది వలసదారులు మృతి చెందినట్లు సమాచారం.
విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బొండపల్లి మండలం చామలపల్లి సమీపంలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది.
తెలంగాణలో శాసన మండలి స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం నెలకొంది. స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న 6 స్థానాలకు శుక్రవారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమై.. సాయంత్రం 4 గంలకు ముగుస్తుంది
తెలంగాణ ప్రముఖ వైష్ణవ క్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో స్వామి వారికి జరిపే నిత్యకైంకర్యములు, శాశ్వత పూజలతోపాటు, భోగములు, స్వామివారి ప్రసాదముల రేట్లను పెంచారు
శుక్రవారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఉదయం ఆరుగంటల వరకు బంగారం ధరల్లో ఎటువంటి మార్పు కనిపించలేదు. బంగారం ధరలు స్థిరంగా ఉండటం శుభవార్తనే చెప్పాలి.
ఢిల్లీలోని రోహిణి కోర్టులో గురువారం చిన్నపాటి పేలుడు జరిగింది.. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది
తెలంగాణకు వర్ష సూచన ఉన్నట్లుగా హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. గురు శుక్రవారాల్లో ఓ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు
హెలికాప్టర్కు సంబంధించిన బ్లాక్బాక్స్ను తమిళనాడు ఫోరెన్సిక్ సైన్స్ విభాగానికి చెందిన బృందం గుర్తించినట్లు గురువారం ప్రకటించింది.