Home » india
నార్త్ టు సౌత్ ఎక్కడైనా కమల వికాసమే లక్ష్యంగా.. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పక్కా స్కెచ్ తో పనిచేస్తున్నారు బీజేపీ పెద్దలు.
డ్రగ్స రవాణాకు రోడ్డు మార్గం కంటే జలమార్గాన్నే ఎంచుకుంటున్నారు కేటుగాళ్లు. దీంతో సముద్ర తీరం డ్రగ్స్ కారిడార్ గా మారుతోంది.
అంతరిక్ష పర్యటన అంటే ఉత్సాహం చూపించని వారు ఎవరుంటారు..?
భారతావని గణతంత్ర వేడుకలను సిద్ధమైంది. మోదీ ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రతిసారి ఒక్కో రకం తలపాగాతో కనపడతారు.
పాకిస్థాన్, చైనా దేశాల నుంచి వచ్చే బెదిరింపుల నేపథ్యంలో భారత వాయుసేన అప్రమత్తమైంది. దేశంలోని శ్రీనగర్ ఎయిర్ బేస్ వద్ద అప్గ్రేడ్ చేసిన మిగ్-29 ఫైటర్ జెట్ల స్క్వాడ్రన్ను భారతవాయుసేన మోహరించింది....
సినిమా హీరో అక్షయ్ కుమార్ నటించిన ఓఎంజీ 2 సినిమా విడుదలకు నిరసనగా హిందూ సంస్థ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో ఆందోళన చేపట్టింది. ఎవరైనా హీరో అక్షయ్ కుమార్ ను చెంపదెబ్బ కొట్టినా లేదా అతని ముఖానికి నలుపు రంగు పూసినా రూ.10లక్షల బహుమతి ఇస్తామన
పంజాబ్ సరిహద్దుల్లో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) శుక్రవారం జరిపిన కాల్పుల్లో పాకిస్థాన్ చొరబాటుదారుడు హతం అయ్యాడు. పాక్ సరిహద్దుల్లో చొరబాటుదారుడి కదలికలు కనిపించాయని దీంతో తాము కాల్పులు జరిపామని బీఎస్ఎఫ్ కాల్పులు జరిపింది....
జపాన్ దేశంలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. జపాన్ దేశంతో పాటు కాలిఫోర్నియాలో, అండమాన్ నికోబార్ దీవుల్లో శుక్రవారం భూకంపం వచ్చింది.....
అమెరికా గాయని మేరీ మిల్బెన్ మణిపుర్ సమస్యపై ప్రధాని నరేంద్ర మోదీకి మద్ధతు తెలిపారు. తన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి ప్రతిస్పందనగా గురువారం పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రసంగం ముగిసిన కొద్దిసేపటికే అమెరికా గాయని మేరీ మిల్బెన్ వ్యాఖ
రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ వ్యవహారంపై బీజేపీ పార్లమెంటు సభ్యురాలు, ప్రముఖ సినీనటి, డ్రీం గాళ్ హేమమాలిని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్లయింగ్ కిస్ వ్యవహారంపై ఫిర్యాదు చేసిన మహిళా ఎంపీల్లో సంతకం చేసిన హేమమాలిని ఆ తర్వాత దానికి విరుద్ధంగా మాట్లా�