Arvind Kejriwal: ఢిల్లీలో కూల్చివేతలు.. బీజేపీపై కేజ్రీవాల్ ఫైర్
ఢిల్లీలో బీజేపీ చేపట్టిన కూల్చివేతలపై, ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై విమర్శలు చేశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతల పేరుతో ప్రజల ఇండ్లు, షాపులను ప్రభుత్వం కూల్చివేస్తోందని, ఇది సరికాదని విమర్శించారు.

Arvind Kejriwal: ఢిల్లీలో బీజేపీ చేపట్టిన కూల్చివేతలపై, ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై విమర్శలు చేశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతల పేరుతో ప్రజల ఇండ్లు, షాపులను ప్రభుత్వం కూల్చివేస్తోందని, ఇది సరికాదని విమర్శించారు. 63 లక్షల ప్రజల నివాసాలు, షాపులపైకి బుల్డోజర్లను తీసుకొస్తున్నారని, స్వాతంత్ర్య భారత దేశంలో ఇదే అతిపెద్ద విధ్వంసమని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ డిల్లీ (ఎమ్సీడీ) ఆధ్వర్యంలో ఇటీవల ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై సోమవారం తన పార్టీ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ సమావేశమై చర్చించారు. సమావేశం అనంతరం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. నిర్మాణాలను కూల్చడం సరైన చర్య కాదని అభిప్రాయపడ్డారు.
Youngster Suicide : ఐపీఎల్ బెట్టింగ్ కు యువకుడు బలి
‘‘ఢిల్లీ ఒక ప్రణాళిక ప్రకారం నిర్మితమైన నగరం కాదు. ఢిల్లీలోని దాదాపు 80 శాతం నిర్మాణాలు అక్రమమే అయ్యుంటాయి. అయితే, యజమానుల దగ్గర సరైన పత్రాలు ఉన్నప్పుడు కూడా వాటిని కూల్చడం సరైంది కాదు. ఎమ్సీడీలో అధికార బీజేపీ దగ్గర పేదల ఇండ్లను కూల్చేందుకు ఒక ప్రణాళిక మాత్రం ఉంది. పదిహేనేళ్లుగా బీజేపీ ఢిల్లీ మున్సిపాలిటీలో అధికారంలో ఉంది. ఇన్నేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు. లంచాలు తీసుకుని, అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డారు’’ అని విమర్శించారు. తాను కూడా అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకమే అయినా, వాటిని కూల్చడం మంచి పని కాదన్నారు. పేదలు, మురికి వాడల్లోని ఇండ్లను చట్టబద్ధం చేస్తామని, మురికి వాడల్లో పేదలకు ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. అక్రమ నిర్మాణాలు తొలగించేందుకు టైమ్ ఇస్తామన్నారు.
- Assam: మనీశ్ సిసోడియాపై అసోం సీఎం భార్య రూ.100 కోట్లకు పరువునష్టం దావా
- Presidential Elections: 27న నామినేషన్ వేయనున్న యశ్వంత్ సిన్హా.. ఎన్డీఏ అభ్యర్థి 25న?
- Eknath Shinde: బీజేపీతో కలిస్తే.. శివసేన చీలదు: తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే
- Atmakur Bypoll: ఆత్మకూరు ఉప ఎన్నికకు ముగిసిన ప్రచారం.. వైసీపీ-బీజేపీల మధ్యే పోటీ
- Venkaiah Naidu: వెంకయ్య దారెటు? రాష్ట్రపతి అభ్యర్థా..? ఉప రాష్ట్రపతిగా కొనసాగింపా?
1Sonia ED Summons : సోనియాకు ఈడీ మరోసారి నోటీసులు..విచారణకు హాజరవుతారా?
2PM Modi: “2024 ఎన్నికల తర్వాత దేశంలో రాష్ట్రాల సంఖ్య 50కు పెరుగుతాయ్”
3YCP Support : ద్రౌపది ముర్ముకు వైసీపీ మద్దతు
4Tamil Directors : తెలుగులోకి తమిళ డైరెక్టర్ల రాక..
5AP Cabinet : నేడు ఏపీ కేబినెట్ భేటీ..పలు కీలక నిర్ణయాలు!
6Uttar Pradesh: తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపిన పెళ్లికొడుకు.. ఒకరి మృతి.. వీడియో
7Pooja hegde : బాలీవుడ్ లో కూడా హిట్ కొడతానంటున్న బుట్టబొమ్మ..
8Draupadi Murmu : నేడే ద్రౌపది ముర్ము నామినేషన్
9Seven Planets: సినిమా సీన్ రిపీట్.. 18సంవత్సరాల తర్వాత ఏడు గ్రహాలు ఒకే తాటిపైకి
10Movie Shootings : సినీ కార్మికుల సమ్మెతో స్టార్ హీరోల సినిమాలకి ఎఫెక్ట్..
-
iPhone 13 Offer : తక్కువ ధరకే ఆపిల్ ఐఫోన్ 13 ఆఫర్.. వారికి మాత్రమేనట..!
-
Jio, Airtel, Vi : రూ.500లోపు బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాను ఇవే.. వ్యాలిడిటీ ఎంతంటే?
-
Universities Recruitment : తెలంగాణ యూనివర్సిటీల్లో నియామకాలకు కామన్ బోర్డు ఏర్పాటు
-
Lovers Suicide : పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని..రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య
-
Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..లోన్ కోసం రిక్వెస్ట్ పెట్టకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ
-
Facebook : ఫేస్బుక్లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. మీ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎవరు అంగీకరించలేదో ఇట్టే తెలుసుకోవచ్చు..!
-
CM Jagan : కాన్వాయ్ ఆపి వినతి పత్రం తీసుకున్న సీఎం జగన్
-
Religious Harmony : వెల్లివెరిసిన మతసామరస్యం..రామాలయం నిర్మించిన ముస్లిం భక్తుడు