Telugu » Latest News
స్వదేశంలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచులో కోహ్లీ సాధించిన 42 పరుగులతో అతడు టెస్టుల్లో, స్వదే
భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కవిత విచారణ ముగిసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆమెను సుమారు ఎనిమిది గంటల పాటు విచారించింది. ఉదయం 11:00 గంటలకు ప్రారంభమైన ఈడీ విచారణ రాత్రి 8:00 గంటల వరకు కొనసాగింది. అయితే రూల్స్ ప్రకా
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘లియో’ అనౌన్స్మెంట్తోనే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తుండగా.. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా ఈ మూవీ రాబోతుండటంతో ప
Hyundai Motor Discounts : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే బెస్ట్ టైమ్.. హ్యుందాయ్ కార్లపై ఆసక్తి గల కొనుగోలుదారులు మళ్లీ ధర పెరిగేలోపు ఇప్పుడే కొనేసుకోండి. హ్యుందాయ్ మోటార్ ఇండియా ఫిబ్రవరిలో భారీ విక్రయాలను పూర్తి చేసింది.
గుజరాత్, అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్లో శనివారం గిల్ సెంచరీ సాధించాడు. 235 బంతుల్లో 128 పరుగులు సాధించి, లయన్ బౌలింగ్లో ఔటయ్యాడు.
ఈ విషయమై వధువు బంధువులు మాట్లాడుతూ ‘‘పెళ్లి అనుకున్న విధంగా ఘనంగా జరుగుతోంది. దాదాపు అన్ని రకాల పూజలు, కార్యక్రమాలు నిర్వహించాం. ఈ పెళ్లిని ఎప్పటికీ గుర్తుండిపోయేలా మా కుటుంబం ప్రయత్నిస్తోంది. కానీ ఇంతలో పరిస్థితి మరో మలుపు తిరిగింది. పెళ్
శనివారం ఉదయం ఎనిమిది గంటలకు ధార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. రౌ-ఖల్ఘాట్ నాలుగు లేన్ల రహదారిపై, గణ్పతి ఘాట్ వద్ద మూడు ట్రక్కులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ట్రక్కులు అతివేగం కారణంగా అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో వాహనాలు బోల్తాపడ్డాయి.
కాపు-బీసీ కాంబినేషన్ ఉండాలన్నారు పవన్ జనసేన అధినేత. కాపు-బీసీ కలిస్తే రాజ్యాధికారం సాధ్యం అన్న పవన్.. ఈ కాంబినేషన్ ఉంటే ఎవరినీ దేహీ అని అడగాల్సిన అవసరం లేదన్నారు. మంగళగిరిలో జనసేన పార్టీ బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో పవన్ కల్యాణ్ ఈ కీలక కామెంట్
ఢిల్లీ, పాట్నా, రాంచీ, ముంబై ప్రాంతాల్లో సోదాలు ప్రముఖంగా నిర్వహించారు. ఇక శుక్రవారం నిర్వహించిన సోదాల్లో 70 లక్షల రూపాయల నగదు, 1.5 కిలోల బంగారం నగలు, 540 గ్రాముల బంగారు వస్తువులు, 900 అమెరికా డాలర్లు లభించాయట. ఇవన్నీ లెక్కలో లేనట్లు ఈడీ పేర్కొంది.
శనివారం ఆమె ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ సంచలన విషయం వెల్లడించారు. ‘‘నా చిన్నప్పుడు మా నాన్నే నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయంలో ఆయన నన్ను కొట్టేవాడు కూడా. దీంతో ఆయనకు భయపడి మంచం కింద దాక్కునే దాన్ని’’ అని స్వాతి చెప్పారు.