Telugu » Latest News
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణలో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. విచారణలో భాగంగా కవిత ఫోన్ ను ఈడీ అధికారులు అడిగారు. అయితే, తన ఫోన్ ఇంటి దగ్గర పెట్టి వచ్చానని కవిత చెప్పారు. తర్వాత సిబ్బందిని పంపించ
టాలీవుడ్ ప్రముఖ నటుడిగా శివాజీ రాజాకు ఉన్న గుర్తింపు అందరికీ తెలిసిందే. శివాజీ రాజా తనయుడిగా 'వేయి శుభములు కలుగు నీకు' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ రాజా తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.
లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి అతని సహచరులకు తక్కువ ధరలకు భూములు విక్రయించినందుకు బదులుగా రైల్వేలో ఉద్యోగాలు ఇచ్చినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి.
Best Smartphones in India : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఏ బ్రాండ్ ఫోన్ కొనే బెటర్ అని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీకోసమే.. ఈ మార్చి 2023లో రూ. 15వేల లోపు ధరలో అనేక కొత్త స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
ట్విటర్ (Twitter)ను కొనుగోలు చేసి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకునన్న ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ (Elon Musk)సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (Silicon Valley Bank) కొనుగోలుకు సిద్ధమయ్యారు. యూఎస్ రెగ్యులేటర్లు సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) ను మూసివేస్తున్నామని అధికా
ఫిబ్రవరి 28 నుంచి పుల్వామా వితంతువులు నిరసన చేస్తున్నారు. పిల్లలే కాకుండా వారి బంధువులు కూడా కారుణ్య ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగాలు పొందేలా నిబంధనలను మార్చాలని డిమాండ్ చేశారు. తమ గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, అమరవీరుల విగ్రహాల ఏర్పాటు తదితర డ
మ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మహిళా మంత్రులు, పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ బీజేపీ, బండి సంజయ్పై విమర్శలు
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుసగా తన సినిమాలను అనౌన్స్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఒకే ఒక జీవితం తరువాత ఇటీవల తన కెరీర్లోని 35వ చిత్రాన్ని అనౌన్స్ చేశాడు ఈ హీరో. కాగా, ఇప్పుడు మరో సినిమాను కూడా ఓకే చేసేందుకు శర్వా రెడీ అవుతున్నట్లుగ
ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపైనే కమిషన్ స్పందించింది. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అవనిగడ్డలో సింహాద్రి రమేష్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఐతే ఇక్కడ అభ్యర్థిని మార్చే ఆలోచనలో వైసీపీ ఉన్నట్లుగా తెలుస్తోంది. కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉండే స్థానం కావడంతో.. టీడీపీ, జనసేన కలిస్తే.. సింహాద్రి రమేష్కు ఎదుర్కొనేందుకు బలం సర