Telugu » Latest News
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం NBK108 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతోంది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు వైవిధ్యమైన పాత్రల్లో
అవగాహనారాహిత్యంతో కొంతమంది అధికారులు చేసిన నిర్వాకం.. ఇప్పుడు బల్దియా జారీ చేసే బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లు అసలువా? నకిలీవా? అన్న అంశం సమస్యగా మారింది. ఇటు ప్రజలు, అటు అధికారుల్లో అనేక సందేహాలను రేకెత్తిస్తోంది. కొత్త టెక్నాలజీ పేరుతో మీ-స
కింగ్ అక్కినేని నాగార్జున లాస్ట్ మూవీ ‘ది ఘోస్ట్’ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించగా, పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా ఈ సినిమా రూపొందింది. యాక్షన్ డోస్ ఎక్కువగా
Hyundai Women's Day 2023 Offers : హ్యుందాయ్ మహిళా కస్టమర్లకు గుడ్ న్యూస్.. హ్యుందాయ్ మోటార్ ఇండియా కంపెనీ మహిళా దినోత్సవం 2023 (Women's Day 2023) వేడుకల్లో భాగంగా తమ మహిళా కస్టమర్ల కోసం స్పెషల్ ఆఫర్లను ప్రకటించింది.
భారత క్రికెట్ జట్టు కూడా హోలీ వేడుకలు జరుపుకొంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, ఇతర ఆటగాళ్లంతా హోలీ జరుపుకొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆకర్షిస్తోంది. కోహ్లీ, రోహిత్ అల్లరి చేస్తూ హోలీ జరుపు
ఉద్యోగ సంఘాలతో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసింది. అనంతరం ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పలు వివరాలు తెలిపారు. చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలు కొలిక్కి వస్తున్నాయని అన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంలో ఒక భాగమని అన
గుజరాత్ తీరంలోని అరేబియా సముద్రం మీదుగా దేశంలోకి డ్రగ్స్ రవాణా అవుతున్నాయని ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. దీంతో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), తీర రక్షక దళం ఆధ్వర్యంలో సంయుక్తంగా నిఘా పెంచారు. సోమవారం రాత్రి ప్రత్యేక ఆపరేషన్
Elon Musk Bodyguards : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ (Twitter) బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk)కు భయం పట్టుకుంది. బయటకు అడుగు పెట్టాలంటేనే గజగజ వణికిపోతున్నాడు. సెక్యూరిటీ, బాడీగార్డులు లేకుండా బయటకు కూడా రావడం లేదు.
పాత ఢాకా నగరం, సిద్ధిక్ బజార్లో ఉన్న ఒక ఏడంతస్థుల బిల్డింగులో మంగళవారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో పేలుడు సంభవించింది. శానిటరీ ఉత్పత్తులు ఉన్న ఈ బిల్డింగ్ కింది అంతస్థులో భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడు ధాటికి 14 మంది మరణించారు.
కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిని ప్రీతి మృతి కేసు రోజుకో మలుపు తీసుకుంటోంది. ప్రీతి మృతికి కారణమైన హానికర ఇంజెక్షన్ ఏంటనే అంశంపై ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతోంది. టాక్సికాలజీ రిపోర్టుతో ప్రీతి మృతి కేసు కీలక మలుపు తిరిగింది. ప్రీతి శరీరంలో